అన్వేషించండి
MandaKrishna Madiga Emotional : మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ | ABP Desam
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో MRPS నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ వేదికపైకి రాగానే మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న మందకృష్ణను ప్రధాని మోదీ ఓదార్చారు. మందకృష్ణను ఆలింగనం చేసుకుని మోదీ ధైర్యం చెప్పారు.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















