అన్వేషించండి
అంబేద్కర్ కాలనీలోని గుడిసెలు రాత్రికి రాత్రే నేలమట్టం.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది.అంబేద్కర్ కాలనీలోని గుడిసెలను రాత్రికి రాత్రే అధికారులు తొలగించడం తో స్థానికులు ఆందోళన చేసారు. 263 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెల్లోని వారిని స్టేషన్లలోకి తరలించి సుమారు1500 గుడిసెలు నేలమట్టం చేసారు రెవెన్యూ,మున్సిపల్ అధికారులు. తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.
తెలంగాణ
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్పై దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
న్యూస్





















