అన్వేషించండి
Advertisement
అంబేద్కర్ కాలనీలోని గుడిసెలు రాత్రికి రాత్రే నేలమట్టం.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది.అంబేద్కర్ కాలనీలోని గుడిసెలను రాత్రికి రాత్రే అధికారులు తొలగించడం తో స్థానికులు ఆందోళన చేసారు. 263 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెల్లోని వారిని స్టేషన్లలోకి తరలించి సుమారు1500 గుడిసెలు నేలమట్టం చేసారు రెవెన్యూ,మున్సిపల్ అధికారులు. తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets