IPL ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే గత రెండు సీజన్ల మాదిరిగా ఈ ఏడాది మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం ఉండకపోవచ్చు. 25 శాతం సీటింగ్ ను అనుమతించేందుకు BCCI అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ముంబయి, పుణె నగరాల్లోని 3-4 స్టేడియాల్లోనే ఈ సీజన్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన బోర్డు..... ఆ ఏర్పాట్లు చూస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే 25 శాతం సీటింగ్ పై మాట్లాడినట్టు సమాచారం.
India's Squad For SA&England: టీ20 కెప్టెన్ గా కేఎల్ రాహుల్|ABP Desam
Rohit Sharma Backs Rishabh As Captain: ఇలాంటివి జరుగుతుండటం సహజమేనన్న రోహిత్ శర్మ | ABP Desam
Nikhath Zareen Scripts History: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్ జరీన్
Sudarsan Pattnaik Symonds Sand art: సైమండ్స్ కు ఘననివాళి అర్పించిన సుదర్శన్ పట్నాయక్|ABP Desam
Cricketers who passed away at young age:చిన్న వయస్సులోనే కన్నుమూసిన క్రికెటర్లు|ABP Desam
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్కు జట్టు ఎంపిక