అన్వేషించండి
Kasi Viswanath :కాశీవిశ్వనాధ్ ఆలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలు
దేవాలయంలో దేవుని వెండి పంచలోహ విగ్రహాలను దోచుకెళ్లి పోలీసుల కు సవాలు గా విసురుతున్నారు దొంగలు. ఇలాంటి సంఘటన దుండిగల్ పి.యస్ పరిధి సురారం గ్రామంలోని లక్ష్మీనగర్ కాలనీ లో గల కాశీవిశ్వనాధ్ ఆలయంలో జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయం తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు.వేకువజామున పూజకు పూజారి వచ్చిన సమయంలో తలుపు గడి పగలగొట్టినట్లు గ్రహించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దొంగలు విగ్రహాల తో పాటు హుండి ని పగలగొట్టి నగదును దోచుకెళ్లినట్లు పూజారి మోహన్ శర్మ తెలిపాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ప్రపంచం
పాలిటిక్స్
న్యూస్
























