అన్వేషించండి
DK Shivakumar Leaves For Delhi: దిల్లీ వెళ్లే ముందు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరా అని ఎంతటా టెన్షన్ నెలకొన్న సందర్భంలో...... కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, సీఎం అభ్యర్థుల్లో ఒకరని భావిస్తున్న డీకే శివకుమార్ దిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆ సమయంలో సీఎం పదవి గురించి, ఎమ్మెల్యేల మద్దతు గురించి మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 20 సీట్లు గెలిపించడమే తర్వాతి సవాల్ అని కూడా అన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















