నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఖైత్లాపూర్‌ మైదానం వేదికగా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.