అన్వేషించండి

Supreme Court: కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా - సుప్రీంకోర్టు

Supreme Court: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. 

Supreme Court: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీం కోర్టు బుధువాకం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా తెలంగాణ సర్కారు నిర్మిస్తోందంటూ ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా.. అని సుప్రీం కోర్టు సర్కారును ప్రశ్నించింది. మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

రాష్ట్ర ప్రబుత్వం కౌంటర్ దాఖలు చేయాలి..

ఆగస్టు 23న తుది విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు రిజాయిండర్ కూడా దాఖలు చేయాలని పేర్కొంది. పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆరు పిటిషన్లను ఈనెల 22న ఒకేసారి విచారణకు కోర్టు స్వీకరించింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ప్రాజెక్టు ముంపు మానవ తప్పిదమే...

గత నెలలో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు మానవ తప్పిదమే అని విశ్రాంత ఇంజినీర్ లక్ష్మణ్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కాళేశ్వం నిర్మాణమే సక్రమంగా చేపట్టలేదని వివరించారు. వాస్తవానికి భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు విఫలం అయ్యాయని అన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు విషయంలో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడయ్యిందని చెప్పారు. కేవలం రెంపు పంపులు  మునిగే సరికి లక్ష కోట్లు మునిగాయి అనడం కరెక్ట్ కాదని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాల తీరు..

కాళేశ్వరం సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందని.. టెక్నికల్ గా ఎలాంటి తప్పిదాలు లేవని స్పష్టం చేశారు. అన్నారం పంపింగ్ స్టేజ్ 130 మీటర్ల వద్ద ఉంటే.. వరద 131 మీటర్ల వరకు వచ్చిందని శ్యాం ప్రసాద్ రెడ్డి పోర్కొన్నారు.  అలాగే ప్రతిపక్షాల నాయకులంతా కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుకు కారణం సీఎం కేసీఆర్ యే అంటూ విమర్శించారు. ఇంజినీర్లు ఎంతగా చెప్పినా సీఎం కేసీఆర్ వినకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడో టీఎంసీ నిర్మాణ పనులపై స్టే విధించి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget