అన్వేషించండి

Karimnagar: కరీంనగర్-నిజామాబాద్ మార్గంలో మృత్యుమలుపు... తరచూ రోడ్డు ప్రమాదాలు... నిర్లక్ష్యం ఎవరిదీ...?

కరీంనగర్-నిజామాబాద్ జాతీయ రహదారిపై కొత్తపల్లి దగ్గర ఉన్న ఓ మలుపు ప్రమాదకరంగా మారింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అదొక ప్రమాదకరమైన మలుపు. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా అధికారుల మాత్రం పట్టించుకోవడంలేదని చోదకులు ఆరోపిస్తున్నారు. ఒక పెద్ద లారీ లోడ్ తో వెళ్తూ కరెంట్ పోల్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. అయితే షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా అధికారుల్లో ఎలాంటి చలనం రాలేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు  స్థానికులు అధికారుల స్పందించి ప్రమాదాలను నివారించేలా సూచికల ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. 

Karimnagar: కరీంనగర్-నిజామాబాద్ మార్గంలో మృత్యుమలుపు... తరచూ రోడ్డు ప్రమాదాలు... నిర్లక్ష్యం ఎవరిదీ...?

ప్రమాదకరమైన మలుపు

కరీంనగర్-నిజామాబాద్ హైవే పై కొత్తపల్లి దాటాక కెనాల్ వద్ద బైపాస్ కి సంబంధించిన మూల మలుపు ఒకటి ఉంది. ఇది చోదకుల పట్ల మృత్యుమలుపుగా మారుతోంది. కరీంనగర్-సిరిసిల్ల వెళ్లే దారిలో చింతకుంట వద్ద ములుపు కలుస్తుంది.  గ్రానైట్ రాళ్ల లారీలు, ఇతర భారీ లోడ్ లతో వెళ్లే అనేక లారీలు, ఇతర గూడ్స్ వాహనాలు ఈ దారిలో వెళ్తుంటాయి. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. చింతకుంట వద్ద ప్రారంభమైన నాన్ లోకల్ భారీ వాహనాలకు రూట్ పై అవగాహన లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు ఏకబిగిన స్పీడ్ తో వచ్చి సరిగ్గా వెలిచాల గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద "L" ఆకారంలో ఉన్న రహదారి వద్ద వేగాన్ని అదుపు చేయలేక ఇతర వాహనాలను ఢీ కొడుతున్నాయి. కొన్ని అతివేగంతో వాహనాలు బోల్తా కొడుతున్నాయి.  

Also Read: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం

Karimnagar: కరీంనగర్-నిజామాబాద్ మార్గంలో మృత్యుమలుపు... తరచూ రోడ్డు ప్రమాదాలు... నిర్లక్ష్యం ఎవరిదీ...?

నిర్లక్ష్యం ఎవరిది..?

ఈనెల 17వ తేదీన భారీ కంటైనర్ కరీంనగర్ బైపాస్ నుంచి వెళ్తూ ఇదే ప్రాంతంలో అదుపుతప్పి ఎదురుగా ఉన్న కరెంటు పోల్ ని అతి వేగంగా ఢీకొంది. దీంతో ఆ కరెంటు పోల్ రెండు ముక్కలై పవర్ సప్లై ఆగిపోయింది . దీంతో  పక్కనే ఉన్న గ్రానైట్ కంపెనీ తన ప్రొడక్షన్ ని సైతం నిలిపివేసింది. అందులో ఉన్న కార్మికులు కూడా పనిని తాత్కాలికంగా నిలిపివేశారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తమ డ్రైవర్ అయోమయంలో వాహనం బోల్తా కొట్టించాడని కానీ తామే తప్పు చేసినట్లు స్థానిక అధికారులు ఫైన్ కట్టమని అంటున్నారని ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని అంటున్నారు. మరోవైపు తమకు ఈ ప్రాంతంలో వరుస ఆక్సిడెంట్ ల వల్ల కరెంటు పోవడం లాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని, హెచ్చరిక బోర్డులు , స్పీడ్ బ్రేకర్ లు పెడితే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని విద్యుత్ సిబ్బంది అంటున్నారు. మరోవైపు డేంజర్ బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Also Read: ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు అమానుషం.. ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి యత్నం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget