అన్వేషించండి

IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే

తొలి టెస్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం కష్టమేనని వెల్లడించారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అంచనా వేశారు.

ఐదుగురు బౌలర్ల ఫార్ములాను అనుసరిస్తే శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవడం మంచిదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అంటున్నారు. ఈ ఏడాది అతడు చక్కని ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. తొలి టెస్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం కష్టమేనని వెల్లడించారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని అంచనా వేశారు. పీటీఐతో ఆయన మాట్లాడారు.

మూడేళ్లుగా టీమ్‌ఇండియా ఐదుగురు బౌలర్ల సూత్రాన్ని అనుసరిస్తోంది. పిచ్‌ను బట్టి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ లేదా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుంటున్నారు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన డిసెంబర్‌ 26న తొలి టెస్టు ఆడనుంది. మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు ఖాయమేనని భావిస్తున్నారు. ఐదో బౌలర్‌గా శార్దూల్‌ అవకాశం దొరకొచ్చని అనుకుంటున్నారు. ఈ ఏడాది అతడు 3 మ్యాచుల్లో 22.07 సగటుతో 14 వికెట్లు తీశాడు. 37.20 సగటుతో 232 పరుగులు సాధించాడు. ఆసీస్‌పై గబ్బాలో అతడి ఆటను ఎంత పొగిడినా తక్కువే.

IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే

'ఐదుగురు బౌలర్లతో వెళ్లాలనుకుంటే శార్దూల్‌ను ఎంపిక చేసుకోవడం బెస్ట్‌. పైగా ఏడో స్థానంలో అతడు బ్యాటింగ్‌ చేస్తాడు. అతడికి తోడుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఉంటాడు' అని ప్రసాద్‌ అన్నారు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని ఆయన అంచనా వేశారు.  ఈఏడాది అతడు 9 టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. 'మొదటి మ్యాచుకు నలుగురు బౌలర్లను తీసుకోవడం గ్యారంటీ. జస్ప్రీత్‌ బుమ్రా, షమి, అశ్విన్‌, సిరాజ్‌ను ఎంచుకుంటారు. సిరాజ్‌ ప్రస్తుత ఫామ్‌తో పోలిస్తే ఇషాంత్‌కు చోటు దొరకడం కష్టమే' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌ కాంబినేషన్లో జట్టును ఎలా ఎంపిక చేస్తారోనని ఆసక్తి నెలకొంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసులో టీమ్‌ఇండియా 1-0తో ఘన విజయం అందుకుంది. ఇప్పుడు సఫారీ సిరీసు రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. ఈ సిరీసు గెలిస్తే భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది.

Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే

Also Read: INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్‌ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ

Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?

Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో

Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం

Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget