అన్వేషించండి

Mekapati Vikram Reddy : పథకాల డబ్బులు పన్నులుగా తిరిగి ఇచ్చేయండి - మేకపాటి వారసుడి సలహా !

ఉచిత పథకాలకు అలవాటు పడవద్దని ప్రజలకు మేకపాటి విక్రమ్ రెడ్డి సలహా ఇచ్చారు. పథకాల నగదుతో పన్నులు కట్టాలన్నారు.

ఆకస్మికంగా చనిపోయిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ( Mekapati Vikram Reddy ) తెరపైకి వచ్చారు. "గడప గడపకి మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఆత్మకూరు ( Atmakur ) నియోజకవర్గ ఇంచార్జ్ హోదాలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలకు అలవాటు పడవద్దని.. తీసుకున్న డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. అప్పుడే మరికొందరికి ఆ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.   ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడొద్దని, వాటిని స్కీమ్ లుగా అస్సలు భావించ వద్దని, అవకాశాలుగా భావించాలన్నారు.

అప్పు తిరిగివ్వమన్నందుకు దాడులు చేయిస్తున్నారు - మహిళా మంత్రిపై సొంత పార్టీ నేతల ఆరోపణలు !

గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి.  విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా అధికారులు కూడా ఆయన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. కొంత మంది పథకాలు అందుతున్నాయని చెప్పగా.. మరికొంత మంది అందడం లేదని వివరించారు. తమకు అర్హత ేదని తీసేశారని.. మరొకటని చెప్పడం ప్రారంభించారు. దీంతో పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్న విక్రమ్ రెడ్డి... ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడొద్దని సూచించారు. వాటిని స్కీమ్ లుగా భావించ వద్దన్నారు. తిరిగి ట్యాక్స్ ల రూపంలో ప్రభుత్వానికి డబ్బులిస్తే.. అప్పుడందరూ పైకొస్తారని హితబోధ చేశారు. 

రుషికొండలో తవ్వకాలపై ఎన్జీటీ స్టే - ఇప్పటి వరకూ జరగిన తవ్వకాలపైనా అధ్యయనం !

ఆయన మాటల్ని ప్రజలు కాస్త వింతగా విన్నారు. పథకాల పేరుతో డబ్బులిచ్చి ఆ మొత్తాన్ని మళ్లీ పన్నులుగా కట్టడం ఎందుకని వారి డౌట్. ఆ డౌట్ అందరికీ వస్తుంది.. కానీ సమాధానం ఎవరూ చెప్పరు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ( Rajamohan Reddy ) కుమారుడిగా విక్రమ్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం ఉంది. అయితే ఆయన ఎక్కువగా విదేశాల్లో చదువులు.. తర్వాత వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండేవారు. జనంలోకి వచ్చి రాజకీయం చేసింది తక్కువ . ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అందుకే మరింత మెరుగైన అవగాహనతో ముందు ముందు గౌతంరెడ్డిని మరిచేలా రాజకీయం చేస్తారని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. 

రూ. వెయ్యి, రూ. 2 వేలు - వరద బాధితులకు పంచాలని సీఎం జగన్ ఆదేశం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget