అన్వేషించండి
ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీకి.. ఇప్పుడు ఏకంగా ఎంపీ - కంగనా రనౌత్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు ఎంపీ అయ్యింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయాన్ని సాధించింది.
హీరోయిన్ కంగనా రనౌత్(Photo Credit: Kangana Ranaut/Instagram)
1/8

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికైంది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసింది. తన ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. Photo Credit: Kangana Ranaut/Instagram
2/8

ఎంపీగా గెలిచిన తర్వాత మండిలో జరిగిన విజయోత్సవాల్లో కంగనా పాల్గొన్నది. ఈ సందర్భంగా తనను గెలిపించిన మండి ప్రజలకు ధన్యవాదాలు చెప్పింది. ప్రధాని మోదీ, బీజేపీపై నమ్మకాన్ని ఉంచి ఈ విజయాన్ని అందించారని వెల్లడించింది. ఇది సనాతన విజయం అంటూ అభిప్రాయపడింది. Photo Credit: Kangana Ranaut/Instagram
Published at : 06 Jun 2024 02:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















