అన్వేషించండి
Third Phase Elections: ప్రశాంతంగా మూడోదశ పోలింగ్ - ఓటు వేసిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు
General Elections 2024: సార్వత్రిక సమరంలో మూడోదశ పోలింగ్ లో ప్రశాంతంగా సాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన ప్రధాని మోదీ, అమిత్ షా (Image Source: ANI Twitter)
1/17

అహ్మదాబాద్ లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని మోదీ, పక్కన అమిత్ షా
2/17

క్యూలో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న మోదీ
3/17

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
4/17

ఓటు వేసిన అనంతరం అభిమాని చిత్రించిన తన ఫోటోను చూస్తోన్న మోదీ
5/17

తన చిత్రంపై మోదీ ఆటోగ్రాఫ్
6/17

ఓటు వేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
7/17

అహ్మదాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న అమిత్ షా కుటుంబం
8/17

ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమిత్ షా
9/17

ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా దంపతులు
10/17

ఓటు వేసిన అనంతరం అమిత్ షా ఫ్యామిలీ
11/17

అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం భూపేష్ పటేల్
12/17

బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన NCP-SCP ఎంపీ అభ్యర్థి సుప్రియా సూలే
13/17

కలబురిగిలోని గుందుగుర్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
14/17

ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
15/17

బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న NCP-SCP చీఫ్ శరద్ పవార్
16/17

లాతూర్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ నటి జెనీలియా, నటుడు రితేష్ దేశ్ ముఖ్ దంపతులు
17/17

ఓటు వేసిన అనంతరం నటి జెనీలియా దంపతులు
Published at : 07 May 2024 11:14 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















