అన్వేషించండి

Third Phase Elections: ప్రశాంతంగా మూడోదశ పోలింగ్ - ఓటు వేసిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు

General Elections 2024: సార్వత్రిక సమరంలో మూడోదశ పోలింగ్ లో ప్రశాంతంగా సాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

General Elections 2024: సార్వత్రిక సమరంలో మూడోదశ పోలింగ్ లో ప్రశాంతంగా సాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన ప్రధాని మోదీ, అమిత్ షా (Image Source: ANI Twitter)

1/17
అహ్మదాబాద్ లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని మోదీ, పక్కన అమిత్ షా
అహ్మదాబాద్ లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని మోదీ, పక్కన అమిత్ షా
2/17
క్యూలో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న మోదీ
క్యూలో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న మోదీ
3/17
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
4/17
ఓటు వేసిన అనంతరం అభిమాని చిత్రించిన తన ఫోటోను చూస్తోన్న మోదీ
ఓటు వేసిన అనంతరం అభిమాని చిత్రించిన తన ఫోటోను చూస్తోన్న మోదీ
5/17
తన చిత్రంపై మోదీ ఆటోగ్రాఫ్
తన చిత్రంపై మోదీ ఆటోగ్రాఫ్
6/17
ఓటు వేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
ఓటు వేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ
7/17
అహ్మదాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న అమిత్ షా కుటుంబం
అహ్మదాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న అమిత్ షా కుటుంబం
8/17
ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమిత్ షా
ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమిత్ షా
9/17
ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా దంపతులు
ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా దంపతులు
10/17
ఓటు వేసిన అనంతరం అమిత్ షా ఫ్యామిలీ
ఓటు వేసిన అనంతరం అమిత్ షా ఫ్యామిలీ
11/17
అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం భూపేష్ పటేల్
అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం భూపేష్ పటేల్
12/17
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన NCP-SCP ఎంపీ అభ్యర్థి సుప్రియా సూలే
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన NCP-SCP ఎంపీ అభ్యర్థి సుప్రియా సూలే
13/17
కలబురిగిలోని గుందుగుర్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
కలబురిగిలోని గుందుగుర్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
14/17
ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
15/17
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న NCP-SCP చీఫ్ శరద్ పవార్
బారామతి పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న NCP-SCP చీఫ్ శరద్ పవార్
16/17
లాతూర్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ నటి జెనీలియా,  నటుడు రితేష్ దేశ్ ముఖ్ దంపతులు
లాతూర్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ నటి జెనీలియా, నటుడు రితేష్ దేశ్ ముఖ్ దంపతులు
17/17
ఓటు వేసిన అనంతరం నటి జెనీలియా దంపతులు
ఓటు వేసిన అనంతరం నటి జెనీలియా దంపతులు

ఎలక్షన్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

SRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP DesamVizag Human Trafficking Racket Busted | హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకున్న వైజాగ్ పోలీసులు | ABP DesamSIT Investigation in Tirupati | పోలింగ్ అల్లర్ల ఘటనలపై తిరుపతిలో సి‌ట్ పర్యటన | ABPJC Prabahakar Reddy vs Pedda Reddy | Tadipatri Tension |తాడిపత్రిలో పర్యటిస్తున్న సిట‌్ బృందం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Tadipatri News: తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
Embed widget