నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏం చేసినా ఆ పనిలో ప్రత్యేక స్టైల్ ఉంటుంది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా చేనేత కార్మికురాలి అవతారమెత్తారు. అక్కడే కొత్త మిషనరీ వద్ద చీర నేశారు.
నగరి నియోజకవర్గంలోని ఏకాంబరం కుప్పంలో పవర్ లూమ్స్ వీవింగ్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మిషన్లు ఏర్పాటు చేశారు.
ఈ టెక్నాలజీ హిందూపూరంలోనే ఉందని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నగరికి వచ్చిందని రోజా చెప్పారు.
ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కల్పించి వారికి మెషీన్ లను, ముడి సరుకులు అందిస్తామన్నారు.
తయారైన సరకు కూడా మార్కెటింగ్తో పని లేకుండా తిరిగి తీసుకుంటారని ఆమె తెలిపారు.
Jyeshtabhishekam 2023: శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం - వేడుకగా స్నపన తిరుమంజనం
వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభం- గుంటూరులో ఎటు చూసినా ట్రాక్టర్లే
In Pics: వైఎస్ఆర్ రైతు భరోసాలో సీఎం జగన్ - ఆసక్తికర ఫోటోలు చూసేయండి
విజయవాడలో నిర్మలా హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు
TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు