అన్వేషించండి

In Pics: కడపలో గల్లీగల్లీ, ప్రతిఊరు తిరుగుతా - రేవంత్, వైఎస్ఆర్ జయంతి వేడుకల ఫోటోలు

YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం ఆ కార్యక్రమానికి హాజరు అయింది.

YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం ఆ కార్యక్రమానికి హాజరు అయింది.

వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి

1/7
‘‘కడప ఉప ఎన్నిక వస్తుందట. అదే జరిగితే నేను భాధ్యత తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడప లోనే ఉంటా.. గల్లీ గల్లీ తిరుగుతా.. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు. ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం. మీరందరు కలిసి రండి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘కడప ఉప ఎన్నిక వస్తుందట. అదే జరిగితే నేను భాధ్యత తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడప లోనే ఉంటా.. గల్లీ గల్లీ తిరుగుతా.. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు. ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం. మీరందరు కలిసి రండి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
2/7
మంగళగిరిలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిల రేవంత్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
మంగళగిరిలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిల రేవంత్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
3/7
ఏపీలో బీజేపీ అధికారంలో ఉందని.. బీజేపీ అంటే బాబు - జగన్ - పవన్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలకపక్షమే ఉందన్నారు. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారని అన్నారు.
ఏపీలో బీజేపీ అధికారంలో ఉందని.. బీజేపీ అంటే బాబు - జగన్ - పవన్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలకపక్షమే ఉందన్నారు. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారని అన్నారు.
4/7
‘‘2029లో వైఎస్ షర్మిల ఏపీ సీఎం అవుతారు. అదే ఏడాదిలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారు. ఇదే వైఎస్ చివరి కోరిక. చాలా మంది ఆయన పేరు చెప్పుకొని లాభపడ్డారు. ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆశయాలను మోసేవాళ్లనే అసలైన వారసులుగా గుర్తించాలి. వైఎస్ పేరు మీద వ్యాపారాలు చేసేవారు వారసులు అవుతారా?’’ అని రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘‘2029లో వైఎస్ షర్మిల ఏపీ సీఎం అవుతారు. అదే ఏడాదిలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారు. ఇదే వైఎస్ చివరి కోరిక. చాలా మంది ఆయన పేరు చెప్పుకొని లాభపడ్డారు. ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆశయాలను మోసేవాళ్లనే అసలైన వారసులుగా గుర్తించాలి. వైఎస్ పేరు మీద వ్యాపారాలు చేసేవారు వారసులు అవుతారా?’’ అని రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
5/7
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన పార్టీ అయిన బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ రాజకీయ వారసులు ఎలా అవుతారని షర్మిల అన్నారు. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన పార్టీ అయిన బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ రాజకీయ వారసులు ఎలా అవుతారని షర్మిల అన్నారు. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు.
6/7
వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ప్రధాని కావాలని మొదట చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్ అని షర్మిల గుర్తు చేశారు.
వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ప్రధాని కావాలని మొదట చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్ అని షర్మిల గుర్తు చేశారు.
7/7
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఏపీ ప్రజలకు మేలు చేశారని షర్మిల అన్నారు.
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఏపీ ప్రజలకు మేలు చేశారని షర్మిల అన్నారు.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget