అన్వేషించండి

Partition Horrors Remembrance Day: ఆగస్టు 14న వారి త్యాగాలకు గుర్తుగా విభజన భయానకాల స్మారక దినం

దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14ను విభజన భయానకాల స్మారక దినంగా జరుపుకుందామని ప్రధాని మోదీ అన్నారు. విభజన సమయంలో చెలరేగిన హింస కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారని ప్రధాని అన్నారు.

సుమారు 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని నియంతృత్వంగా పాలించిన బ్రిటిషర్లు... విడిచిపోతూ మత ప్రాతిపదిక దేశాన్ని రెండుగా విభజించారు. భారతదేశం స్వతంత్ర కాంక్ష నేరవేరే కొద్ది గంటల ముందే కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలైంది. భారత్ స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్‌ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ప్రాణాలు వదిలారు. విభజన గాయాలు ఈనాటికీ వెంటాడుతున్నాయి.

Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!

Also Read: Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు

 

ప్రధాని మోదీ కీలక నిర్ణయం 

భారత్- పాకిస్థాన్‌ విభజన సమయంలో మత్మోనాద శక్తులు రెచ్చిపోయాయి. దాడులకు తెగబడ్డాయి. లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశానికి తరలి వచ్చారు. దేశ విభజన జరిగిన ఆగస్టు 14పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం వెల్లడించారు. ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి 'విభజన భయానకాల స్మారక దినం'(Partition Horrors Remembrance Day)గా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రధాని వెల్లడించారు. 

విరోధం తొలగిపోవాలని ప్రధాని ఆకాంక్ష

దేశ విభజన నాటి గాయాలను ఎన్నటికీ మరువలేమని ప్రధాని మోదీ అన్నారు. మతిలేని ద్వేషం, హింస వల్ల కొన్ని లక్షల మంది సోదర, సోదరీమణులు నిరాశ్రయులు అయ్యారన్నారు. ఎందరో ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ప్రజల త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు ఆగస్టు 14ను ఇకపై Partition Horrors Remembrance Day ప్రకటిస్తున్నామని అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక నుంచైనా సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సామాజిక సామారస్యాన్ని, మానవాళి అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా విభజన భయానకాల స్మారక దినం జరుపుకుందామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నోఖాలి, బిహార్‌లో పెద్ద ఎత్తున మత విద్వేషాలు చెలరేగాయి. దీంతో నోఖాలి జిల్లాలో శాంతిని పునరుద్ధరించేందుకు మహాత్మా గాంధీ అక్కడ నిరాహార దీక్ష చేశారు. 

Also Read:- Independence Day 2021: జాతీయ పతాకం ఎగురవేయవద్దు.. గోవా దీవిలో ప్రజల అభ్యంతరం.. రంగంలోకి సీఎం ప్రమోద్ సావంత్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tesla Hiring in India: భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది
భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది
Andhra Politics: నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు ఆ 5 నిమిషాలూ పూనకాలే... వీరమల్లులోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌లో ఇన్ని హైలెట్స్‌ ఉన్నాయా?
పవన్ ఫ్యాన్స్‌కు ఆ 5 నిమిషాలూ పూనకాలే... వీరమల్లులోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌లో ఇన్ని హైలెట్స్‌ ఉన్నాయా?
Manchu Manoj In Police Station: పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hiring in India: భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది
భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది
Andhra Politics: నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు ఆ 5 నిమిషాలూ పూనకాలే... వీరమల్లులోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌లో ఇన్ని హైలెట్స్‌ ఉన్నాయా?
పవన్ ఫ్యాన్స్‌కు ఆ 5 నిమిషాలూ పూనకాలే... వీరమల్లులోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌లో ఇన్ని హైలెట్స్‌ ఉన్నాయా?
Manchu Manoj In Police Station: పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
Telangana News: మూడు నెలలు అత్యంత కీలకం- సాగు, తాగునీటిపై తెలంగాణ ఫోకస్, టెలిమెట్రీపై ముందుకు రాని ఏపీ
మూడు నెలలు అత్యంత కీలకం- సాగు, తాగునీటిపై తెలంగాణ ఫోకస్, టెలిమెట్రీపై ముందుకు రాని ఏపీ
SBI JanNivesh SIP: SBI స్పెషల్‌ ఆఫర్‌ - కేవలం రూ.250తో మ్యూచువల్‌ ఫండ్‌ SIP, ఛార్జీలు రద్దు
SBI స్పెషల్‌ ఆఫర్‌ - కేవలం రూ.250తో మ్యూచువల్‌ ఫండ్‌ SIP, ఛార్జీలు రద్దు
Chief Election Commissioner: భారత ఎన్నికల సారథిగా జ్ఞానేష్ కుమార్‌, ఈసీగా వివేక్ జోషి నియామకం - గెజిట్ నోటిఫికేషన్లు విడుదల
భారత ఎన్నికల సారథిగా జ్ఞానేష్ కుమార్‌, ఈసీగా వివేక్ జోషి నియామకం - గెజిట్ నోటిఫికేషన్లు విడుదల
Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్యను చూసిన భర్త! ఆవేశంతో చెయ్యి నరికి ఆపై దారుణం
ప్రియుడితో ఏకాంతంగా భార్యను చూసిన భర్త! ఆవేశంతో చెయ్యి నరికి ఆపై దారుణం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.