అన్వేషించండి

ప్రధాని మోదీ కనబడితే కొట్టాలనుంది - కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలపై దుమారం

PM Modi: ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

PM Modi: కర్ణాటకలో కాంగ్రెస్ నేత జీఎస్ మంజునాథ్ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరని రూ.100 మేర తగ్గించింది. ఈ నిర్ణయంపైనే మంజునాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్రదుర్గలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో నోరు జారారు. కేవలం ఎన్నికలొస్తున్నాయనే గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని, ప్రధాని మోదీ ఎదురుగా వస్తే కొట్టాలనిపిస్తోందని మండి పడ్డారు. 

"కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఉన్నట్టుండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరని రూ.100 తగ్గించారు. ఇప్పుడు కనక మోదీ నా కంటపడితే వెంటనే మీద పడి కొట్టాలనిపిస్తోంది. ఇప్పుడు ధర ఎందుకు తగ్గిస్తున్నారు. ఈ దేశ పౌరుడిగా ప్రధానిని ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నించడాన్ని మనం అందరం నేర్చుకోవాలి. కాంగ్రెస్‌ కావచ్చు,జేడీఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మనం అడిగితే ముందు వినకపోవచ్చు. కానీ మనం మాత్రం ప్రశ్నించడాన్ని ఆపకూడదు"

- జీఎస్ మంజునాథ్, కాంగ్రెస్ నేత 

నిజానికి మంజునాథ్ ప్రధానిపై కాస్త  పరుషంగానే మాట్లాడారు. ఏది దొరికితే అది తీసుకుని కొట్టేస్తానంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. కర్ణాటక బీజేపీ ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంజునాథ్ వ్యాఖ్యల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే...అటు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. తాను మహిళా సాధికారత గురించి ప్రస్తావించిన ప్రతిసారీ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండి పడ్డారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని తేల్చి చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget