అన్వేషించండి

Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ

Opium Trade In India: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో ఓపియం ప్రస్తావన ఉంది. అది ఇండియాకు ఎలా వచ్చింది? ఒకప్పుడు రక్తాలు పారించిన ఓపియంను ప్రస్తుతం ఎలా వాడుతున్నారు? అనేది తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ లో నల్ల మందు (ఓపియం) ప్రాముఖ్యత చూపించారు.
  • ఓపియం సాగు వెయ్యేళ్ల క్రితం భారతదేశంలో అరబ్బుల ద్వారా మొదలైంది.
  • బ్రిటిషర్లు ఓపియం వ్యాపారాన్ని ఆధునీకరించి, చైనాపై యుద్ధాలు చేశారు.
  • స్వాతంత్ర్యం తర్వాత ఓపియం వాడకం వైద్య అవసరాలకు మాత్రమే పరిమితమైంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'డ్రాగన్' గ్లింప్స్ చూశారా? అందులో ప్రశాంత్ నీల్ టేకింగ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ & డైలాగ్ టాప్ క్లాస్ అంటున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. సినిమాలో కోర్ పాయింట్ డ్రగ్స్ అని అర్థం అవుతోంది. 'ఓపియమ్' (నల్ల మందు ) గురించి బ్రిటీషర్స్ ఇండియాను ఆక్రమించుకున్నారని గ్లింప్స్ (Dragon Glimpse)లో చూపించారు. దాంతో ఆ నల్ల మందు... మత్తు మందుకు చరిత్ర ఉందని అర్థం అవుతోంది. అసలు ఓపియం (Opium) అంటే ఏమిటి? దాని కోసం బ్రిటిషర్లు ఎందుకు అంత పట్టు పట్టారు? అనేది తెలుసుకోండి.

వెయ్యేళ్ల క్రితమే ఇండియాలో ఓపియం తయారీ
Opium Trade History In India: ఓపియం అనేది ఒక మొక్క నుండి తయారవుతుంది. పదో శతాబ్దంలో ఆ మొక్క (మత్తు మందు) ఇండియాలో ఎంటర్ అయింది. అప్పట్లో అరబ్ వర్తకుల ద్వారా జరిగే వ్యాపారాల నుంచి ఈ పంట ఇండియాలోకి వచ్చినట్టు ప్రాచీన గ్రంథం 'ధన్వంతరి నిఘంటువు' చెబుతోంది. మన దేశంలో దీని సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో ఓపియంలోని అనేక వెరైటీలను పండించడం మొదలు పెట్టారు. పదిహేనవ శతాబ్దంలో మొఘలుల పాలన మొదలైన తర్వాత ఓపియం సాగును వాళ్ళు తార స్థాయికి తీసుకెళ్లారు. రాజ్యంలోని కీలక ప్రాంతాల్లో సైనిక సంరక్షణ మధ్యలో వీటిని పెంచడం మొదలుపెట్టి వ్యాపారం చేసేవారు. దీనిపై విధించే టాక్సులు సామ్రాజ్యానికి చాలా రాబడి తెచ్చేవి. 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఆధునిక పద్ధతుల్లో ఓపియం వ్యాపారాన్ని మరింత విస్తరించారు.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

యూరోపియన్ దేశాలకు ఇండియా నుంచి నల్ల మందు ఎగుమతి అయ్యేది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1757లో పూర్తిగా నల్ల మందు వ్యాపారాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో రైతులు దీని పండించాలనేది కూడా కంపెనీయే డిసైడ్ చేసేది. ఇక్కడ పండించిన నల్ల మందును చైనాలోకి స్మగుల్ చేయడానికి ప్రయత్నించేది. దాంతో చైనా, బ్రిటిష్ ఇండియా మధ్య 1839 - 42 కాలంలో రెండు యుద్ధాలు జరిగాయి. వాటిని ఓపియం వార్స్ (నల్ల మందు యుద్దాలు Opium Wars) అంటారు. బ్రిటిష్ ఇండియా మొత్తం ఆదాయంలో 15 శాతం నల్ల మందు వ్యాపారం నుంచి వచ్చేదని అప్పటి అకౌంట్స్ చెబుతున్నాయి.

Also ReadDragon Glimpse vs Peddi Trailer - డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?

స్వాతంత్రం తర్వాత నల్లమందుపై నిషేధం...
కేవలం మెడికల్ అవసరాలకు మాత్రమే వాడకం 
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నల్లమందు పంటపై నిషేధం విధించింది. అయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ సంరక్షణలో ఈ పంటను పండిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఓపియాన్ని ఫార్మాసూటికల్ రంగంలో వాడుతున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందులు దీని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా చట్టబద్ధంగా ఓపియంను తయారు చేసే ఏకైక దేశం ఇండియా మాత్రమే. సహజ సిద్ధంగా పండించే ఓపియంను ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ వద్ద కల గవర్నమెంట్ ఓపియం అండ్ ఆల్కలాయిడ్ వర్క్స్ ప్రాసెసింగ్ యూనిట్... అలానే మధ్య ప్రదేశ్ లోని నీముచ్ ప్లాంట్లలో అత్యంత సంరక్షణ మధ్య ప్రాసెస్ చేస్తారు. మార్ఫిన్, దగ్గుమందు లాంటి సిరప్ తయారీకి ఓపియంను వినియోగిస్తారు.

ఒకప్పుడు చరిత్రలో రక్తాలు పారించిన ఓపియం ప్రస్తుతం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి పరిమితమైంది. ఈ పాత కథను తిరిగి తెరపైకి తనదైన తీసుకొస్తున్నారు ప్రశాంత్ నీల్. అది ఈ రోజు విడుదలైన గ్లింప్స్‌తో స్పష్టమైంది. సినిమా విడుదలైన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
Amroha Three Sisters Marriage: ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో
ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో
Mumbai Cop Threatens Student Protesters: డ్రగ్స్ కేసు ఇరికించి జీవితాలు నాశనం చేస్తా - విద్యార్థి ఉద్యమకారులకు ముంబై పోలీసుల బెదిరింపు- వీడియో వైరల్
డ్రగ్స్ కేసు ఇరికించి జీవితాలు నాశనం చేస్తా - విద్యార్థి ఉద్యమకారులకు ముంబై పోలీసుల బెదిరింపు- వీడియో వైరల్
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget