అన్వేషించండి

Tourism Package : కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. ఖర్చు, పూర్తి వివరాలివే

IRCTC Tour : ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకంపై ఓ ప్యాకేజీ అందిస్తోంది. వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ చూసేందుకు వీలు కలిపిస్తుంది. దీని గురించిన పూర్తి డిటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Bharat Gaurav Kashi Darshana IRCTC Package : భారతీయ రైల్వేలకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకం కింద ఓ ప్రత్యేక తీర్థయాత్రను ప్రారంభించింది. 'కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం(Karnataka Bharat Gaurav Kashi Darshana)' పేరుతో ఈ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సబ్సీడి కూడా అందిస్తుంది. అయితే ఇది కేవలం కర్ణాటక వాసులకేనా? ఎవరైనా వెళ్లొచ్చా? ప్యాకేజ్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కర్ణాటక ప్రభుత్వం.. IRCTC లిమిటెడ్‌తో కలిసి 09 రోజుల ట్రావెల్​లో భాగంగా వారణాసి, గయా, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ పవిత్ర స్థలాలను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా.. “కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన” పేరుతో ఈ తీర్థయాత్రను అందిస్తున్నారు. 

తీర్థయాత్ర ప్రారంభ తేదీ.. 

కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన తీర్థయాత్ర ఆగస్టు 11వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రుళ్లు, 9 రోజులు ట్రావెల్. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రతి వ్యక్తికి 22,500 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం టూర్​ ధరపై 7,500 సబ్సీడి కల్పించింది. అయితే మీరు కర్ణాటక వాసులు కాకున్నా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా పూర్తి ప్యాకేజీ అంటే 22,500 చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. 

ప్యాకేజ్​లో కవర్ చేసే ప్రదేశాలు ఇవే.. 

బెంగళూరు నుంచి వారణాసి.. అక్కడి నుంచి అయోధ్య, తర్వాత గయా, అనంతరం ప్రయాగ్​రాజ్ అటునుంచి బెంగళూరు. ఇలా రూట్​ మ్యాప్ ఉంటుంది. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తే.. అక్కడ తులసి మానస దేవాలయం, సంకట్ మోచన అందించే హనుమాన్ దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఆరతిని చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే పవిత్ర స్నానం, గంగా హారతి అనేవి అక్కడ నీటి స్థాయి, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అనంతరం అయోధ్యకి తీసుకునివెళ్తారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని చూడవచ్చు. తర్వాత గయ.. అక్కడ విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం చూడొచ్చు. చివరిగా ప్రయాగ్​రాజ్ చేరుకుని హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు. ఇది కూడా నీటిమట్టంపై ఆధారపడి ఉంటుంది. 

ప్యాకేజ్ బెనిఫిట్స్

ఈ ప్యాకేజ్​లో భాగంగా భోజనం, టీలు, హోటల్స్, స్టేయింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి. 3AC క్లాస్​లో రైల్వే ప్రయాణం ఉంటుంది. నాన్ ఏసీ గదుల్లో హోటల్స్​లో స్టేయింగ్ ఇస్తారు. బ్రేక్​ఫాస్ట్, భోజనం, డిన్నర్ అన్ని అందిస్తారు. శాఖాహారం మాత్రమే ఉంటుంది. నాన్​-ఏసీ బస్సులలో సందర్శనా స్థలాలకు తీసుకెళ్తారు. ప్రయాణీకులకు ప్రయాణ బీమా కూడా ఉంటుంది.

అదనపు ఖర్చులు

బోటింగ్ వంటివి చేయాలనుకుంటే ఇవి ప్యాకేజ్​లో కవర్ అవ్వవు. అలాగే ముందుగానే మెనూ ఫిక్స్ చేసేస్తారు కాబట్టి మీరు ఆర్డర్ చేసే సౌలభ్యం ఉండకపోవచ్చు. రూమ్ సర్వీసింగ్​కు ఛార్జ్ చేస్తారు. దర్శన ఖర్చు, ప్రవేశం, స్థానిక గౌడ్స్​ కావాలనుకున్నా అది ప్యాకేజ్​లో కవర్ అవ్వదు. కాబట్టి మీ సౌలభ్యం కోసం ఏమైనా సేవలు తీసుకుంటే వాటికి మీరు ఎక్స్​ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని డిటైల్స్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SZKBG37 ఈ పేజ్ని సందర్శించవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
యూజ్డ్‌ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
సెకండ్‌ హ్యాండ్‌ Hyundai Venue కొనే ముందే కారులో ఇవి చూడండి, లేదంటే బోల్తా పడతారు!
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Human Immortality: మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
Embed widget