అన్వేషించండి

Depression: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

(Depression) పండ్లు తినేవారికి మానసికంగా ఎంతో శక్తిమంతంగా ఉంటారు.

Depression: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. బరువు పెరగక పోవడం, శరీరంలో అవయవాలకు ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి.అయితే ఇప్పుడు ఒక అధ్యయనం మరొక విషయాన్ని తేల్చి చెప్పింది. పండ్లు తినని వారితో పోలిస్తే, తినే వారిలో డిప్రెషన్, మానసిక సమస్యలు వచ్చే అవకాశం తక్కువట. ఇక చిప్స్ వంటి చిరుతిళ్లను తినే వారిలో మానసిక ఆందోళనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

అధ్యయనం ఇలా సాగింది
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం 428 పెద్దలపై ఈ సర్వే జరిగింది. వారు తీసుకునే పండ్లు, కూరగాయలు, తీపి, కారం పదార్థాలు, స్నాక్స్ వంటివి పరిశీలించింది. ఆహారానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని పరిశీలించింది. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, పోషకాలే లేని స్నాక్స్... ఈ రెండూ కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు గుర్తించారు.కానీ కూరగాయలకు మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనలేకపోయారు. ఎవరైతే స్నాక్స్ కు బదులు పండ్లు అధికంగా తింటారో వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

 ఈ అధ్యయనంలో భాగమైన ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ ‘మనం తినే ఆహారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు ఎలా ప్రభావితం చేస్తుందన్నది ఇంతవరకు తక్కువగా తెలుసు. పోషకాలు లేని రుచికరమైన స్నాక్స్ అధికంగా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. పండ్లు తినేవారిలో మాత్రం మానసిక ఆరోగ్యం చక్కగా ఉంది’ అని వివరించారు. 

పండ్లు, కూరగాయలు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అవసరమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. అయితే కూరగాయలు వండేటప్పుడు కొన్ని పోషకాలను కోల్పోతాము. మనం పండ్లను పచ్చిగా తింటాం కాబట్టి, అందులోంచి కోల్పోయేదేమీ ఉండదు. అందుకే పండ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై బలమైన ప్రభావం పడుతుంది. 

ఈ అధ్యయనం కోసం ఓ సర్వేను నిర్వహించారు పరిశోధకులు. అందులో ప్రజలు ఎంత తరచుగా పండ్లను తింటారు, వారు ఎప్పుడైనా డిప్రెషన్ కు గురయ్యారా, జంక్ ఫుడ్, స్నాక్స్ వంటివి అధికంగా తింటారా, వాటిని ఎంత తరచుగా తింటారు వంటి ప్రశ్నావళితో సర్వే నిర్వహించారు. ఎవరైతే పండ్లు తినకుండా ఇతర స్నాక్స్ వంటివి ఎక్కువగా తింటారో వారిలో మానసిక లోపాలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. వీటిని ఆబ్టెక్టివ్ కాగ్నిటివ్ ఫెయిల్యూర్స్ అని పిలుస్తారు. వీరిలో అధికంగా ఒత్తిడి, నిరాశ వంటివి కలుగుతాయి. పండ్లు అధికంగా తినే వారిలో వీటి ఛాయలు తక్కువగా ఉన్నాయి. అందుకే పండ్లు తినమని సిఫారసు చేస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్

Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి

Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget