అన్వేషించండి

Depression: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

(Depression) పండ్లు తినేవారికి మానసికంగా ఎంతో శక్తిమంతంగా ఉంటారు.

Depression: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. బరువు పెరగక పోవడం, శరీరంలో అవయవాలకు ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి.అయితే ఇప్పుడు ఒక అధ్యయనం మరొక విషయాన్ని తేల్చి చెప్పింది. పండ్లు తినని వారితో పోలిస్తే, తినే వారిలో డిప్రెషన్, మానసిక సమస్యలు వచ్చే అవకాశం తక్కువట. ఇక చిప్స్ వంటి చిరుతిళ్లను తినే వారిలో మానసిక ఆందోళనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

అధ్యయనం ఇలా సాగింది
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం 428 పెద్దలపై ఈ సర్వే జరిగింది. వారు తీసుకునే పండ్లు, కూరగాయలు, తీపి, కారం పదార్థాలు, స్నాక్స్ వంటివి పరిశీలించింది. ఆహారానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని పరిశీలించింది. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, పోషకాలే లేని స్నాక్స్... ఈ రెండూ కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు గుర్తించారు.కానీ కూరగాయలకు మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనలేకపోయారు. ఎవరైతే స్నాక్స్ కు బదులు పండ్లు అధికంగా తింటారో వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

 ఈ అధ్యయనంలో భాగమైన ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ ‘మనం తినే ఆహారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు ఎలా ప్రభావితం చేస్తుందన్నది ఇంతవరకు తక్కువగా తెలుసు. పోషకాలు లేని రుచికరమైన స్నాక్స్ అధికంగా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. పండ్లు తినేవారిలో మాత్రం మానసిక ఆరోగ్యం చక్కగా ఉంది’ అని వివరించారు. 

పండ్లు, కూరగాయలు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అవసరమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. అయితే కూరగాయలు వండేటప్పుడు కొన్ని పోషకాలను కోల్పోతాము. మనం పండ్లను పచ్చిగా తింటాం కాబట్టి, అందులోంచి కోల్పోయేదేమీ ఉండదు. అందుకే పండ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై బలమైన ప్రభావం పడుతుంది. 

ఈ అధ్యయనం కోసం ఓ సర్వేను నిర్వహించారు పరిశోధకులు. అందులో ప్రజలు ఎంత తరచుగా పండ్లను తింటారు, వారు ఎప్పుడైనా డిప్రెషన్ కు గురయ్యారా, జంక్ ఫుడ్, స్నాక్స్ వంటివి అధికంగా తింటారా, వాటిని ఎంత తరచుగా తింటారు వంటి ప్రశ్నావళితో సర్వే నిర్వహించారు. ఎవరైతే పండ్లు తినకుండా ఇతర స్నాక్స్ వంటివి ఎక్కువగా తింటారో వారిలో మానసిక లోపాలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. వీటిని ఆబ్టెక్టివ్ కాగ్నిటివ్ ఫెయిల్యూర్స్ అని పిలుస్తారు. వీరిలో అధికంగా ఒత్తిడి, నిరాశ వంటివి కలుగుతాయి. పండ్లు అధికంగా తినే వారిలో వీటి ఛాయలు తక్కువగా ఉన్నాయి. అందుకే పండ్లు తినమని సిఫారసు చేస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్

Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి

Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget