అన్వేషించండి

అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?

అరటిపండ్లు ఆరోగ్యకరమైనవే, కానీ అతిగా తింటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు

అందరికీ అందుబాటులో ఉండేవి, అన్ని సీజన్లలో దొరికే పండ్లు అరటి పండ్లే. పిల్లలకు, పెద్దలకు బాగా నచ్చేవి కూడా ఇవే. రోజుకో మీడియం సైజు అరటి పండు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు రాకమానవు. కొంతమంది పండ్లు ఎదురుగా కనిపిస్తే చాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... ఇలా మూడు పూటలా సమయం చూసుకోకుండా తినేస్తుంటారు. ఇలా ఒక్క నాలుగు రోజులు తింటే చాలు ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంది. అరటి పండ్లు అధికంగా తినేవారిలో మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే మైగ్రేన్ వంటి తలనొప్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మైగ్రేన్ ఉన్న వారు అరటిపండ్లను రోజుకు ఒకటికి మించి తినకపోవడమే మంచిది. అలాగే మధుమేహం ఉన్న వారు కూడా అరటిం పండ్లకు దూరంగా ఉండాలి. రెండు రోజులకో అరటిపండు తింటే ఫర్వలేదు కానీ, రోజూ తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ పండులో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇదే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తుంది. అలాగే అరటి పండ్లు అధికంగా తినడం వల్ల బాగా బరువు పెరుగుతారు. అది కూడా త్వరగా. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల పొటాషియం శరీరంలో అవసరానికి మించి పేరుకుపోతుంది. దీని వల్ల హైపర్కెల్మియా వచ్చే అవకాశం ఉంది. ఇదొక అనారోగ్య సమస్య. 

అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అరటి పండ్లు అధికంగా తిన్నాక పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. అలాగే దంతక్షయం కూడా కలుగుతుంది. అది కాకుండా అధికంగా ఈ పండ్లను తినడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, ఉదయం పూట కూడా నిద్ర మత్తులో ఉంటారు. 

ఎన్ని  తినాలి?
ఏ ఆరోగ్య సమస్య లేని వారు రోజుకు రెండు పండ్లు తింటే చాలు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి తింటే మేలు జరుగుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినకపోవడమే మంచిది. అలాగే అరటి పండు తిన్నాక గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. జలుబు వంటివి రావు. పిల్లలకైతే కచ్చితంగా ఇలాగే తినిపించాలి. 

తింటే మంచిదే
అరటి పండు రోజుకు ఒకటి తినడం వల్ల చాల మేలు జరుగుతుంది. పెద్ద అరటిపండు కాకుండా మీడియం సైజుది తింటే చాలు. దీనిలో ఉండే పొటాషియం గుండెపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియంలో 9 శాతం అరటిపండు తీర్చేస్తుంది. ఈ పండులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. లెక్టిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఫ్రీరాడికల్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి కణాలను చంపేసి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. అతిసారంతో బాధపడేవారు అరటిపండు తింటే మంచిది. ఎందుకంటే దీనిలో నీరు, పొటాషియం ఉంటుంది కాబట్టి వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా మేలు చేస్తుంది. 

Also read: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు

Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget