అన్వేషించండి

Virat Raj: అలనాటి నటుడు హరనాథ్ మనవడు హీరోగా ఎంట్రీ

తెలుగు సినీపరిశ్రమలో నట వారసత్వం కొత్తేమీ కాదు. ఇప్పుడు మరో వారసుడు అడుగుపెట్టబోతున్నాడు.

పాత సినిమాలు ఇష్టపడేవారు ఎవరికైనా హరనాథ్ గుర్తుండే ఉంటారు. ఆ ముఖవర్చస్సుకు అప్పట్లో ఎంతో మంది మహిళా అభిమానులకు ఉండే వారు. ఎట్టకేలకు అతని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. హరనాథ్ కి వెంకటసుబ్బరాజు అనే సోదరుడు ఉన్నారు. ఆయన మనవడు విరాట్ రాజ్. అంటే హరనాథ్ కి కూడా మనవడే అవుతారు. ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ‘సీతామనోహర శ్రీ రాఘవ’ పేరుతో తీస్తున్న సినిమాలో విరాట్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించించి చిత్రయూనిట్. క్లాప్ కొట్టింది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎఎమ్ రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమాకు దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. వందన మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

అలనాటి మేటి నటుల్లో హరనాథ్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ఈయనది తూర్పుగోదావరి జిల్లా రాపర్తి గ్రామం. కాలేజీలో చదువుకునే రోజుల నుంచే నటన అంటే చాలా ఇష్టం ఈయనకి. నాటకాలు వేస్తూ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలిసారి 1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో నటించారు. అప్పట్లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మద్యపానానికి అలవాటు పడడంతో అవకాశాలు సన్నగిల్లాయి. 1989 నవంబర్ 1న 53 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇతనికి కొడుకు శ్రీనివాసరాజు,  కూతురు పద్మజ ఉన్నారు. వీరిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి రాలేదు. దీంతో హరనాథ్ ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న వ్యక్తి విరాట్ మాత్రమే. పెదనాన్న వారసత్వాన్ని ఇతను ఎంతవరకు నిలుపుతాడో చూడాలి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget