అన్వేషించండి

Acharya Jagan : ఒకే వేదికపై చిరంజీవి , జగన్ ! ఆ రోజు సంచలన ప్రకటన ఉంటుందా ?

విజయవాడలో నిర్వహించనున్న ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో సినీ వర్గాల్లోనే కాదు రాజకీయంగానూ ఆసక్తి ప్రారంభమయింది.

చిరంజీవి ( Chiranjeevi )  కొత్త సినిమా ఆచార్య ( Acharya ) విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (  Pre Release Event ) ఏప్రిల్ 23న విజ‌యవాడ‌లోని సిద్దార్థ జూనియ‌ర్ కాలేజ్‌లో నిర్వహించ‌నున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ( AP CM Jagan )  రానున్నారు. ఆచార్య సినిమా నిర్మాతలు ఒకరైన నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ప్రముఖ లాయర్. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన వ్యక్తిగత కేసులను చూస్తూంటారు. అక్రమాస్తుల కేసులో వాదనలు వినిపిస్తూ ఉంటారు.  ఇటీవల టిక్కెట్ల వివాదంపై జరిగిన చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. 

ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి వర్సెస్ బండ్ల గణేష్ ! చరిత్రలు బయట పెట్టేసుకుంటున్నారుగా

చిరంజీవితోనూ జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో సినీ పరిశ్రమ ( Film Industry ) , అనుబంధ పరిశ్రమలు ఏపీలో ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడ్డాయి. ఈ సమస్యలని తొలగించడానికి చిరంజీవి ముందుండి పలు మార్లు జగన్ ని కలిశారు.  ఆ ప్రయత్నాలు ఫలించి టిక్కెట్ రేట్లు ( Ticket Rates ) పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత పలు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. 

నెల్లూరు వైసీపీలో వర్గపోరు, కాకాణి రాక-అనిల్ సభ ఎవ్వరూ తగ్గేదేలే!

చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) జనసేన పార్టీ పెట్టి .. జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress Party )  పూర్తి వ్యతిరేకిగా ఉన్నారు.  మరో సోదరుడు నాగబాబు ( Nagababu ) కూడా జగన్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి జగన్ కు సన్నిహితంగా వ్యవహరించడం కూడా రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది. ఇటీవల చిరంజీవి  సీఎం జగన్‌ను కలిసినప్పుడు ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చిరంజీవి కొట్టేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగానని ప్రకటించారు. రాజ్యసభ సీటు అనే ప్రశ్నే రాదన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
EPF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రాకు అవకాశం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రా
Bolla Brahma Naidu: ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Advertisement

వీడియోలు

Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam
Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
EPF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రాకు అవకాశం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రా
Bolla Brahma Naidu: ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Chandrababu meet Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
Hyderabad Crime News: కవల పిల్లలను చంపి, బిల్డింగ్ మీద నుంచి దూకిన తల్లి - హైదరాబాద్‌లో విషాదం
కవల పిల్లలను చంపి, బిల్డింగ్ మీద నుంచి దూకిన తల్లి - హైదరాబాద్‌లో విషాదం
Bihar Elections: అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
Khammam Crime News: బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, కేసు నమోదుతో పరువుపోయిందని ఆత్మహత్య
బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, కేసు నమోదుతో పరువుపోయిందని ఆత్మహత్య
Embed widget