అన్వేషించండి

Exams Postponed: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీలు..

భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో సెప్టెంబర్ 29న జరగనున్న పరీక్షల్ని సైతం అధికారులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

గులాబ్ తుపాన్ తెలుగు రాష్ట్రాలను అస్తవ్యస్తం చేసింది. ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో సెప్టెంబర్ 29న జరగనున్న పరీక్షల్ని సైతం అధికారులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

జేఎన్‌టీయూ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. రేపు జరగనున్న ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

Also Read: తెలంగాణ దోస్త్‌ మూడో విడత సీట్ల కేటాయింపు.. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు..

అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా..
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), మహాత్మాగాంధీ వర్సిటీ, ఇతర వర్సిటీల పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో తేదీలు వెల్లడిస్తామని వర్సిటీల రిజిస్ట్రార్లు చెబుతున్నారు. మరోవైపు టీఎస్ పీఈసెట్ సైతం వాయిదా పడింది. వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 30న నిర్వహించాల్సిన  TSPECET-2021 ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా వేశారు. అక్టోబర్ 23న నిర్వహిస్తామని, పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

హైదరాబాద్‌లో వర్షం..
హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం సైతం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బహదూర్‌పుర మండలంలో 16.3 మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, కాప్రాలలో 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రవహిస్తున్న నీళ్ల నుంచి దాటుతూ వెళ్లే ప్రయత్నం చేయవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.   హైదరాబాద్ లోని అంబర్‌పేట వద్ద మూసీనదిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ కొట్టుకు వచ్చింది. వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నందున చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Valentines Day Spots: ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
Pushpa 2: 'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
Kiran Royal: కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
Embed widget