అన్వేషించండి
Advertisement
Sirimanotsavam: శ్రీకాకుళంలో గ్రామ దేవత వేడుకల్లో విషాదం, సిరిమాను కిందపడి ఇద్దరు మృతి
Kuppili Sirimanotsavam Tragedy | శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామదేవత ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సిరిమాను విరిగి కిందపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Sirimanotsavam celebrations in Etcherla | ఎచ్చెర్ల: గ్రామ దేవత ఊరేగింపు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకకు పెద్ద ఎత్తున స్థానికులు హాజరు కావడంతో సందడి నెలకొంది. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కింద పడింది. సిరిమాను పటడంతో బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి(50), అప్పన్న (40) అక్కడికక్కడే మృతిచెందారు. వేడుకల్లో విషాదం జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఒలింపిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement