అన్వేషించండి

US Israel Iran War: "ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 

US Israel Iran War: అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణపై UAE మొదటి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా స్పందించారు. మోదీ జోక్యంతో అంతా సర్దుకుంటుందని అభిప్రాయపడ్డారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యుఎఇ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోదు.
  • యుఎఇ ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ సంబంధాలు కోరుకుంటుంది.
  • ప్రధాని మోదీ ఫోన్ కాల్ తో సమస్య పరిష్కారం కావచ్చు.
  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం పెరుగుతోంది.

US Israel Iran War: భారత్‌లో యుఎఇ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ యుద్ధంపై స్పందించారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో పాల్గొనాలనే కోరిక తమ దేశానికి లేదని, ఇరువైపులా దాడులకు తమ భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని అన్నారు. "నిజం చెప్పాలంటే, ఇందులో ఎవరు ఎందుకు భాగమవుతున్నారో అర్థం కావడం లేదు. యుఎఇ జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు" అని మీర్జా అన్నారు.

ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ, అబుదాబి సున్నితమైన భౌగోళిక రాజకీయ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఇది ఇరాన్‌కు పొరుగు దేశం, అబ్రహం ఒప్పందాల ప్రకారం ఇజ్రాయెల్‌కు భాగస్వామి. ఇవన్నీ యుఎఇని ప్రత్యేకంగా మారుస్తున్నాయి. రెండింటితో మంచి సఖ్యతతో ఉండాలి" అని మీర్జా అన్నారు. 

'ప్రధాని మోదీ పిలుపుతో ఈ సమస్యకు ముగింపు పలకవచ్చు'

యుఎఇ నాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధాల గురించి మీర్జా మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల నాయకుల్లోనే కాకుండా, ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలు,  వ్యాపార వర్గాల్లో కూడా ప్రధాని మోదీ మంచి గౌరవం ఉంది. ప్రస్తుత ఈ వివాదంలో పాల్గొన్న రెండు వర్గాలకు కూడా ఆయనపై నమ్మకం ఉంది. "ప్రధాని మోదీ తన ఇరానియన్,  ఇజ్రాయెల్ మిత్రులకు చేసిన ఒక ఫోన్ కాల్ ఈ సమస్యను పరిష్కరించగలదు. ఈ సమస్యను ముగించగలదు. ఒకే ఒక ఫోన్ కాల్" అని ఆయన అన్నారు.  

ఈ దేశాలు ప్రస్తుతం తమ గడ్డపై జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించాయని ఆయన అన్నారు. వారు తమ గడ్డపై ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. తాను సైనిక అధికారిని కాదని ఆయన అన్నారు. తన అంచనా ప్రకారం, ఇప్పటివరకు ప్రాణనష్టంపై వచ్చిన రిపోర్ట్‌లు కచ్చితమైనవని ఆయన అన్నారు.

ఇప్పటివరకు ఎంత మంది మరణించారు?

ఇజ్రాయెల్ సైన్యం సోమవారం మధ్య ఇరాన్‌పై కొత్త దాడులను ప్రారంభించింది, బీరుట్‌లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం పెరుగుతూనే ఉంది. ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మరణాల సంఖ్య 1,332 గా ఉందని, వేలాది మంది గాయపడ్డారని తెలిపారు. చికిత్స పొందుతున్నప్పుడు ఏడో అమెరికన్ సైనికుడు మరణించాడని అమెరికా ధృవీకరించింది.

Frequently Asked Questions

యుఎఇ ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో ఎందుకు పాల్గొనకూడదని అనుకుంటోంది?

ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో పాల్గొనాలనే కోరిక తమ దేశానికి లేదని, ఇరువైపులా దాడులకు తమ భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని యుఎఇ రాయబారి తెలిపారు.

అబుదాబి భౌగోళిక రాజకీయ స్థానం గురించి రాయబారి ఏమన్నారు?

అబుదాబి సున్నితమైన భౌగోళిక రాజకీయ స్థానంలో ఉందని, ఇది ఇరాన్‌కు పొరుగు దేశం, ఇజ్రాయెల్‌కు భాగస్వామి అని రాయబారి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించగలరని రాయబారి అభిప్రాయపడ్డారు?

ప్రధాని మోదీ తన ఇరానియన్, ఇజ్రాయెల్ మిత్రులకు చేసే ఒకే ఒక ఫోన్ కాల్ ఈ సమస్యను పరిష్కరించగలదని, వివాదాన్ని ముగించగలదని రాయబారి అన్నారు.

ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారు?

ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రకారం, మరణాల సంఖ్య 1,332 గా ఉంది, వేలాది మంది గాయపడ్డారు. చికిత్స పొందుతున్నప్పుడు ఏడో అమెరికన్ సైనికుడు మరణించాడని అమెరికా ధృవీకరించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget