అన్వేషించండి

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

SFI విద్యార్థి విభాగం వేసిన డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి ఏబీవీపీకి చెందిన ఏయూ విభాగ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

భారత ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా : ది మోదీ క్వశ్చన్ "ను ఆంధ్రా యునివర్సిటీలోని శాతవాహన హాస్టల్ ప్రాంగణంలో ప్రదర్శించాయి వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు. SFI కు చెందిన ఏయీ స్టూడెంట్ విభాగం శుక్రవారం రాత్రి 9గంటల నుంచి 45 నిముషాలపాటు ఈ ప్రదర్శన జరిపారు.

SFI విద్యార్థి విభాగం వేసిన డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి ఏబీవీపీకి చెందిన ఏయూ విభాగ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శన ను నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు . SFI కు చెందిన విద్యార్థులు గో బ్యాక్ ఏబీవీపీ అంటూ నినాదాలు చెయ్యడంతో శాతవాహన హాస్టల్ వద్ద ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు ఏయూకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పై  పోలీస్ దర్యాప్తు కొనసాగతోంది.

గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన క్ ఇండియా: ది మోదీ క్వశ్చన్"

గతంలో అంటే  22 ఏళ్ల నాటి గుజరాత్ అల్లర్ల పై బీబీసీ ఇటీవల ఒక డాక్యుమెంటరీ నీ రూపొందించింది . వాటిలో ఆనాటి గుజరాత్ ముఖ్యంత్రి మోదీ పాత్ర పై అనేక ప్రశ్నలను ఈ డాక్యుమెంటరీ లో చర్చకు తెచ్చింది బీబీసీ. ఈ నెల 17 న బ్రిటన్ లో దీనిని ప్రదర్శనకు తెచ్చారు .అయితే ఈ డాక్యుమెంటరీ భారత్ లో తీవ్ర సంచలనాన్ని రేపింది . ఈ కథనం పూర్తిగా ప్రధాని మోదీ..భారత దేశ ప్రతిష్టలపై వలసవాద దృక్పథంతో బీబీసీ రూపొందించిన కథనం గా కేంద్రం ప్రకటించింది. ఇండియాలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఇక బ్రిటన్‌లోనూ ప్రభుత్వం దీనితో తమకు సంబంధం లేదని తెలిపింది. కానీ ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్ లాంటి వారు డాక్యు మెంటరీని నిషేధించడం సరికాదని విమర్శించారు.

వామపక్ష అనుబంధ విద్యార్థి సంస్థ SFI మాత్రం ఈ డాక్యుమెంటరీనీ ప్రదర్శనకు పెడతామని చెప్పి దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో  ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సహా హైదరాబాద్ లాంటి నగరాల్లోనీ యూనివర్శిటీల్లో ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా వైజాగ్ లోని ఏయూలో కూడా ఈ ప్రదర్శన జరిగింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఎబీవీపీ వీటిపై ఫిర్యాదు చేస్తూ వస్తుంది. ఢిల్లీ లో జరిగిన ప్రదర్శన SFI నేతల అరెస్టులకు దారి తీయగా .. హైదరాబాద్ లోని ప్రదర్శన పై కూడా పోలీస్ ఫిర్యాదు నమోదైందనీ ఏబీవీపీ చెబుతోంది. ఇక విశాఖ ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది .మరోవైపు SFI మాత్రం దేశ వ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేసి తీరుతామని చెబుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget