అన్వేషించండి

Jagan Bail : రేపు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు ఉంటుందా ? ఉండదా ? వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ !

సెప్టెంబర్ 15న జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్లపై తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే కోర్టును మార్చాలని ఎంపీ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై రేపు తీర్పు వస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో న్యాయస్థానం ప్రకటించిన దాని ప్రకారం బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం వెల్లడి కావాల్సి ఉంది. అయితే సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ వేరే కోర్టుకు మార్చాలని రఘురామకృష్ణరాజు హఠాత్తుగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును వాయిదా వేయాలని కోరారు. వైఎస్‌ జగన్‌కు చెందిన  మీడియా సంస్థల్లో తీర్పు గురించి గతంలో ముందుగానే చెప్పారని ఇలా చేయడం ద్వారా  తీర్పును ప్రభావితం అవుతుందని  అందుకే వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరినట్లుగా ఆయన చెప్పారు. Also Read : టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ...

లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.  తీర్పును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాతే సీబీఐ కోర్టు తీర్పులను వెల్లడించే అవకాశం ఉంది. అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగనుంది. ఒక రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లయితే విచారణ కోర్టును హైకోర్టు మార్పు చేస్తుంది. అలా చేయడం వల్ల మళ్లీ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే పిటిషన్‌పై తీర్పు కొత్త కోర్టులోనే వస్తుంది. ఒక వేళ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేస్తే మాత్రం సీబీఐ కోర్టు వెంటనే తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. Also Read : మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్... ఎందుకంటే..!

జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 25వ తేదీన తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు చెప్పింది.  అయితే ఆ రోజున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలతో సమయం ముగిసిపోవడం, తీర్పు కాపీ ఇంకా రెడీ కాకపోవడంతో రెండు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించారు. అటు జగన్మోహన్ రెడ్డి ఇటు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు ఒకే రోజు రావాల్సి ఉంది.

Also Read : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

అయితే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు అంశాన్ని మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాయిదా వేయాలని..వేరే కోర్టుకు మార్చాలని పిటిషన్ వేశారు. అంటే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు చెప్పడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే జగన్ విషయంలో తీర్పు ఆగిపోయినా విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం తీర్పు రావడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 
Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా? 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget