అన్వేషించండి

Somu Veeraju : ఇసుక రీచ్‌ల కోసమే డ్యాంలు కొట్టుకుపోయేలా చేశారు...వైఎస్ఆర్‌సీపీ నేతలపై సోము వీర్రాజు ఆరోపణలు !

ఇసుకరీచ్‌ల కోసమే సరైన సమయంలో నీళ్లు వదలలేదని అందుకే డ్యామ్‌లు కొట్టుకుపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన కడప జిల్లాలో వరద బాధితుల్ని పరామర్శించారు.

ఇసుక రీచ్‌ల కోసమే డ్యామ్‌లను కొట్టుకుపోయేలా చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.  కడప జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్ని సోము వీర్రాజు పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  పింఛా, అన్నమయ్య డ్యాంలు  కొట్టుకుపోవడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలే్ కారణం అని ఆరోపించారు. వారి ఒత్తిడి వల్లే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... సరైన సమయంలో స్పందించలేదన్నారు.  

Also Read: విధి నిర్వహణలో మరో ప్రాణం బలి.. శవమై తేలిన సచివాలయ ఉద్యోగి..

ఇసుక రీచ్‌ల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి ఘోరమైన నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నష్ట నివారణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి సీఎం జగన్ రూ. ఐదు లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించారని అది సరిపోదన్నారు. విశాఖలో జరిగిన ప్రమాదంలో ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు.  విశాఖలో రూ. కోటి ఇచ్చి సీఎం సొంత జిల్లా ప్రజలకు మాత్రం రూ. ఐదు లక్షలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సర్వం కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

Also Read: Kadiri Incident: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి

చనిపోయిన వారికి కాకుండా సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి నేల మీదకు దిగకుండా గాల్లోనే ఏరియల్ సర్వే చేశారని.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ పర్యటించి బాధితులను పరామర్శించాలన్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయి మద్దతు రాష్ట్రానికి లభిస్తుందని.. ఇప్పటికే ప్రధాని మోడీ జగన్‌తో మాట్లాడారని సోము వీర్రాజు గుర్తు చేశారు. 

Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్

కడప, చిత్తూరుల్లోని వరద బాధిత ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. రహదారులు కూడా రెడీ కాలేదు. బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు విపక్ష నేతలు తరలి వస్తున్నారు. మంగళ, బుధవారాల్లో  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా పర్యటించే అవకాశం ఉంది.

Also Read: వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొలేకపోయిందా ? సీఎం జగన్ తీరుపైనా విమర్శలు ఎందుకు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chicken Price Hike May 2026: చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget