అన్వేషించండి

Kadiri Incident: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి

రెండో రోజైనా కదిరిలో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయం చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య  ఆరుకి పెరిగింది. అయితే కదిరిలో అంత పెద్ద ఘటన జరిగితే జిల్లా కలెక్టర్ గానీ, ఇతర ఉన్నతాధికారులు కనీసం అటువైపు కూడా వెళ్లకపోవడం దురదృష్టకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కనీసం రెండో రోజైనా కదిరిలో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయం చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.

కొందరు మునిసిపాలిటీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో భవనాలు కూలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాయలసీమలో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రైతుల ధాన్యం సైతం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు రాయలసీమలో వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం పర్యటించనున్నారు.
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రాయలసీమలో నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం బీజేపీ పార్టీ రాష్ట్ర నేతలు బృందం పర్యటించనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు  సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వీరితో పాటు మరికొందరు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా నష్టపోయిన వారికి పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: నాలుగు జిల్లాలపై వరద ప్రభావం... పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు... 24 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటన

ఆరుకి పెరిగిన మృతులు..
అనంతపురం జిల్లా కదిరిలోని పాత ఛైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. శిథిలాలు పక్కనే ఉన్న రెండు భవనాలపై పడ్డ ఘటనలో మృతుల సంఖ్య  ఆరుకి పెరిగిందని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి కొందర్ని రక్షించారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget