అన్వేషించండి

Kadiri Incident: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి

రెండో రోజైనా కదిరిలో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయం చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య  ఆరుకి పెరిగింది. అయితే కదిరిలో అంత పెద్ద ఘటన జరిగితే జిల్లా కలెక్టర్ గానీ, ఇతర ఉన్నతాధికారులు కనీసం అటువైపు కూడా వెళ్లకపోవడం దురదృష్టకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కనీసం రెండో రోజైనా కదిరిలో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయం చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.

కొందరు మునిసిపాలిటీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో భవనాలు కూలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాయలసీమలో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రైతుల ధాన్యం సైతం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు రాయలసీమలో వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం పర్యటించనున్నారు.
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రాయలసీమలో నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం బీజేపీ పార్టీ రాష్ట్ర నేతలు బృందం పర్యటించనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు  సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వీరితో పాటు మరికొందరు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా నష్టపోయిన వారికి పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: నాలుగు జిల్లాలపై వరద ప్రభావం... పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు... 24 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటన

ఆరుకి పెరిగిన మృతులు..
అనంతపురం జిల్లా కదిరిలోని పాత ఛైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. శిథిలాలు పక్కనే ఉన్న రెండు భవనాలపై పడ్డ ఘటనలో మృతుల సంఖ్య  ఆరుకి పెరిగిందని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి కొందర్ని రక్షించారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Team India Highest Score: టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Team India Highest Score: టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
టీ20లో భారత్ అత్యధిక స్కోరు.. శ్రీలంక బౌలర్లను బాదేసిన స్మృతి, షఫాలీ, రిచా ఘోష్
Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Kaleshwaram Project: మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మేడిగడ్డ కుంగుబాటుపై ఎల్‌ అండ్‌ టీకి తుది నోటీసులు.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం!
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
మూడవ ప్రపంచ యుద్ధం నుంచి AI విపత్తు వరకు 2026లో ఏం జరుగుతోందో తెలుసా?
Champion Box Office Collection Day 3 : మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
మూడు రోజుల్లో కలెక్షన్స్ 'ఛాంపియన్' - పది కోట్లకు చేరువలో రోషన్ స్పోర్ట్స్ డ్రామా
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Embed widget