అన్వేషించండి

AP News: రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు.. 14 నుంచి ‘రైతు కోసం తెలుగుదేశం’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలు, అన్యాయాలను ఎండగట్టేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలోని ఐదు జోన్లలో రోజుకి ఒక జోన్‌ పరిధిలో మొత్తం 35 నియోజకవర్గాల్లో 'రైతు కోసం తెలుగుదేశం' పేరిట కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. 

'రైతు కోసం తెలుగుదేశం' షెడ్యూల్ వివరాలు.. 
సెప్టెంబర్ 14 (జోన్‌-5) : నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పరిధిలో రైతు కోసం తెలుగు దేశం నిరసనలు జరుగుతాయి. 
సెప్టెంబర్ 15 (జోన్‌-2) : కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పరిధిలో రైతుల కోసం నిరసనలను చేపట్టనున్నట్లు టీడీపీ తెలిపింది. 
సెప్టెంబర్ 16 (జోన్‌-4) : ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పరిధిలో రైతు కోసం తెలుగు దేశం పేరిట నిరసనలు కొనసాగనున్నాయి. 

సెప్టెంబర్ 17 (జోన్‌-1): విశాఖపట్నం, విజయనగరం, అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. 

సెప్టెంబర్ 18 (జోన్‌-3) : విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, నరసరావు పేట, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. 

Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లే ముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

ALso Read: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ టెండర్లపై సీఐడీ కేసు... బ్లాక్ లిస్ట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అభియోగం... నిందితుల జాబితాలో 19 మంది పేర్లు

Also Read: Horoscope Today :ఈ రాశులు వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు..ఆ రాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget