అన్వేషించండి

YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Tirumala Laddu News : బీజేపీ కేంద్ర నేతలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు హిందువులకు నిజంగా రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాలన్నారు.

Jagan made harsh comments on BJP central leaders : భారతీయ జనతా పార్టీ నేతలకు సగం తెలుసు.. సగం తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ అంశంపై ఆయన తాడేపల్లిలో మాట్లాడారు . ఈ సందర్భంగా  బీజేపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు కూడా ఉన్నారన్నారు. బీజేపీ సీనియర్ నేతలు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డులో నియమించామని వారికి ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పాలన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలని.. ఈ విషయం తెలుసుకుని.. బీజేపీ నేతలు నిజంగా హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబుపై అక్షింతలు వేయాలన్నారు. తప్పు చంద్రబాబునాయుడుదేనని.. నిజంగానే సిన్సియర్ గా మనుషులు అయితే చంద్రబాబును  తిట్టాలన్నారు. ఇలా చేయడం ధర్మమేనా చంద్రబాబు అని  గట్టిగా కడిగేయాలన్నారు. నిజంగా వాళ్లలో సిన్సియారిటీీ ఉన్న మనుషులయితే ఇలా చేస్తారన్నారు.                     

వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?

తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక నేత శోభా కరంద్లాజే అసలు టీటీడీ భవనాల్లో శ్రీవారి ఫోటోలు కూడా లేకుండా చేయాలని చూశారని ఆరోపంచారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలోనూ.. జగన్ తీరుపై హిందూ వాదుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. 

బీజేపీ రాష్ట్ర నేతలు కాకుండా.. కేంద్ర నేతల్ని.. వారి సిఫారసు మేరకు తాను టీటీడీ బోర్డు సభ్యత్వాలు ఇచ్చానని చెప్పి వారిని నియమించినందుకు జగన్ .. ఇప్పుడు ఆయన నేతల్ని సిన్సియారిటీ లేని మనుషులుగా చెప్పడం బీజేపీ నేతల్లోనూ ఆశ్చర్యకరం వ్యక్తమవుతోంది. చంద్రబాబును తిట్టాలని..లేకపోతే సిన్సియారిటీ లేని మనుషులన్నట్లుగా వ్యాక్యానించడం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. హిందువులకు ప్రతినిధులు బీజేపీ నేతలన్నట్లుగా కూడా మాట్లాడారు . జగన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో.. సరిగ్గా  తన భావనను ఎక్స్ ప్రె్స చేయలేకపోయారో కానీ.. బీజేపీ నేతల్ని కించపరిచినట్లుగా ఉండంటో.. జగన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం

బీజేపీ నేతల్ని జగన్ బహిరంగంగా విమర్శించడం  లేదు. కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఉన్నందున ఆ పార్టీతో ఎలాంటి వివాదాలను ఆయన కోరుకోవడం లేదు. కానీ ఈ తిరుపతి లడ్డూ విషయంలో  ల్యాబ్ రిపోర్టులు బయట  పెట్టినప్పటికీ.. చంద్రబాబునే తిట్టాలని..తాను చెప్పిందే నమ్మాలని ఆయన వ్యాఖ్యానించడం.. బీజేపీ కేంద్ర పెద్లదల్ని కూడా సిన్సియర్ మనుషులు కాదన్నట్లుగా మాట్లాడటం.. హాట్ టాపిక్ గా మారుతోంది.            

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
Embed widget