By: ABP Desam | Updated at : 29 May 2023 06:42 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్ కావడం వల్ల కార్యకలాపాలు చేయలేని పరిస్థితి నెలకొందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారంతా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 295 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ పరిస్థితే నెలకొందని సమాచారం. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆ పనుల కోసం వచ్చిన వారు ఉదయం నుండి వేచి చూస్తున్నారు.
ఏపీలో జూన్ నెల మొదటి నుంచి భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో జనాలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా జనాలు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావడంతో అన్నీ కిక్కిరిసిపోయాయి. సరిగ్గా అదే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్పై మంత్రి రోజా సెటైర్లు
IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ
/body>