అన్వేషించండి

AP High Court: రాజధానిపై కాదు ప్రభుత్వ నిర్ణయ చట్టబద్దతపై విచారణ ... హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

అమరావతి వ్యాజ్యాలపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో విచారణ జరపడంలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల చట్టబద్దతపై విచారణ చేస్తున్నామని కోర్టు తెలిపింది.

ఏపీ రాజధాని అంశంపై విచారణ చేస్తున్న హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల చట్టబద్ధతపై విచారణ చేస్తున్నామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ఏపీ రాజధాని వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు హైకోర్టు విచారణ చేసింది. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్‌లు రైతుల తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేకించలేదని తెలిపారు. 

Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !

ప్రతిపక్ష నేతగా అమరావతికి ఓకే

సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అవసరమైతే ఆ వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నింటికి అనుకూలమైన ప్రాంతంతో కావడంతో అమరావతిలో రాజధాని నిర్మించడానికి గత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో రాజధానిపై పలు రకాల సూచనలు చేశారని కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేయాలని కోరుకున్నారని ధర్మాసనానికి తెలియజేశారు. ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చేందుకు వీల్లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎవరూ కోర్టులో సవాలు చేయలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న వారంతా గతంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.  

Also Read: పరిషత్ ఉపఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ హవా..పుంజుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే

మూడు రాజధానులపై వ్యతిరేకత

చరిత్రలో ఒక్కచోటే రాజధాని ఉందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం 3 రాజధానులపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒకటే రాజధాని అని ఉందని తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు చదివి వినిపించారు. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ధికి విఘాతం కలిగించడమేనన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

Also Read:  బంగాళాఖాతంలో వాయుగుండం.. దంచికొడుతున్న వానలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget