అన్వేషించండి

AP Women Commission Office: ఏపీ మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వివాదంతో రచ్చరచ్చ

AP Women Commission Office: మహిళా కమిషన్ ఆఫీసుకు టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ వద్దకు చేరుకుని ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

TDP Leaders Protest at AP Women Commission Office: విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని  పరామర్శించే సమయంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు, టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ చంద్రబాబు, బొండా ఉమకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. నేడు మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం కోర్టు హాలులో చంద్రబాబు, బొండా ఉమ హాజరు నేపథ్యంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఎదురుచూశారు. కానీ చంద్రబాబు, బొండా ఉమ ఏపీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాలేదు.

మహిళా కమిషన్ ఆఫీసు ముట్టడికి యత్నం.. 
బుధవారం ఉదయం మహిళా కమిషన్ ఆఫీసుకు తెలుగు మహిళలు, టీడీపీ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆధ్వర్యంలో మహిళా కమిషన్ వద్దకు చేరుకున్న తెలుగు మహిళలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తతలకు దారి తీసింది. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు లేదని టీడీపీ నేతలు అన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. 

విచారణకు హాజరుకాని చంద్రబాబు, బొండా
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసుల ప్రకారం నేడు కమిషన్ ఎదుట చంద్రబాబు, బొండా ఉమ హాజరుకావాలి. అయితే వీరిద్దరూ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాలేదు. తాను విచారణకు హాజరు కావడం లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. అయితే తెలుగు మహిళలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని మహిళా కమిషన్ ఆఫీసుకు తరలిరావడంతో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన దాడుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని వంగ‌ల‌పూడి అనిత ప్రశ్నించారు. ఆమె ఆధ్వర్యంలో తెలుగు మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా ఆఫీసు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగు మహిళలు ఆఫీసును ముట్టడిస్తారని భావించి ముందు జాగ్రత్తగా 100 మంది పోలీసుల‌తో అధికారులు భ‌ద్ర‌త క‌ల్పించారు.

Also Read: Vijayawada Crime : పోలీసులు మరింత త్వరగా రియాక్ట్ అయితే ఘోరం జరిగేదికాదు, విజయవాడ ఘటనపై సీపీ వివరణ

Also Read: Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget