అన్వేషించండి
Protest To Stop Manchippa Project Redesign: భారీగా మోహరించిన పోలీసులు | ABP Desam
నిజామాబాద్ లో కాళేశ్వరం ముంపు బాధితుల పరిరక్షణ కమిటీ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ బందోబస్తుతో 21 ప్యాకేజ్ పరిధిలో గడ్కోల్ పంప్ హౌస్ వద్దనున్న ముంపు గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. మంచిప్ప ప్రాజెక్టు రీజిజైన్ రద్దు చేసేవరకు పనులను అడ్డుకుంటామంటూ నినాదాలు చేశారు. మంచిప్ప, భైరపూర్ గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించి.. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.manchippa
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















