అన్వేషించండి
KCR meet with Sharad Pawar: త్వరలోనే అన్ని పార్టీలు కలిసి కూర్చుంటాం | Telangana | ABP Desam
Telangana CM KCR, NCP Chief Sharad Pawar భేటీ ముగిసింది. దేశంలో అనేక సమస్యలపై చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. అభివృద్ధి ఆగిపోయిందని, అదే అజెండాతో దేశమంతా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తమ ఆలోచనలతో ఏకీభవించే పార్టీలన్నింటితో భేటీ అవుతామని, త్వరలోనే అంతా కలిసి ఓ చోట సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు శరద్ పవార్ కు ధన్యవాదాలు తెలిపారు. India Development ఒక్కటే అజెండాగా ఇవాళ్టి భేటీ జరిగిందని శరద్ పవార్ వివరించారు. భేటీలో BJP వ్యతిరేకి, Cine Actor Prakash Raj కూడా ఉన్నారు.
తెలంగాణ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















