తనకు ఆసరాగా ఉన్న ఒకే ఒక్క కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినా ఎవరూ పట్టించుకోవటం లేదని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతే కాదు ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతి ఇవ్వడంటూ కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చింది ఆండాళ్లమ్మ. జర్నలిస్టుగా పనిచేస్తున్న తన కుమారుడు అకస్మాత్తుగా ప్రమాదంలో మరణించాడని చెప్పారని...అయితే అతని ఫోనులో ఉన్న డేటా అంతా మాయమైందని...పోలీసులను ఆశ్రయించినా.....న్యాయం జరగటం లేదని కన్నీటిపర్యంతమవుతోంది ఆండాళ్లమ్మ.
Silver Filigree Art In G20 Summit: జీ20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు
Viral Video | Teacher Sings Lullaby For Kid: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం
SI Attacks Woman About RTC Seat Issue: మహిళల మధ్య గొడవలో వచ్చి ఎస్సై దాష్టీకం
Paripurnanda Swamy Sensational Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి పరిపూర్ణానంద
Complaint For Beers In Jagital Collectorate: బీర్ల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
/body>