అన్వేషించండి
Basara IIIT Food Poison Again : మెస్ భోజనం తిని విద్యార్థుల అస్వస్థత..? | ABP Desam
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. మెస్ లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. కొంత మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇదే విషయమై వైద్యులను వివరణ కోరగా వారంతా వైరల్ ఫీవర్ తో ఆసుపత్రికి వచ్చినట్లు ట్రిపుల్ ఐటీ వైద్యులు చెబుతున్నారు.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















