అన్వేషించండి
Sankranthi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జీఎస్ ఎల్ ఆసుపత్రి, విద్యాసంస్థల అధినేత గన్ని భాస్కరరావు ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా ఏటా ఇక్కడ ఎడ్లబళ్ల పోటీలు జరగడం ఆనవాయితీ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
విజయవాడ
క్రికెట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















