అన్వేషించండి
Sankranthi: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జీఎస్ ఎల్ ఆసుపత్రి, విద్యాసంస్థల అధినేత గన్ని భాస్కరరావు ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా ఏటా ఇక్కడ ఎడ్లబళ్ల పోటీలు జరగడం ఆనవాయితీ.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















