అన్వేషించండి
Advertisement
MP UttamKumar Reddy : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై లోక్ సభలో మాట్లాడిన ఎంపీ ఉత్తమ్ కుమార్
తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందని వాటిని వెంటనే విరమించుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెంటనే విరమించుకోవాలన్నారు. కొత్త గూడెం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్, శ్రావణపల్లి బ్లాక్, కల్యాణ ఖని బ్లాక్ లను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయటం పట్ల అక్కడ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. కార్మికుల, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణంయ జాతి ప్రయోజనాలకు విఘాతమన్నారు. కేంద్రం వెంటనే నాలుగు బొగ్గు ఉత్పత్తి బ్లాక్ ల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలన్నారు.
ఇండియా
PM Modi Cast His Vote | అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ | ABP Desam
Riteish Deshmukh Genelia Cast Vote in Latur | ఓటు కోసం ముంబై నుంచి లాతూర్ వచ్చిన బాలీవుడ్ జంట
Jharkhand Cashgate Scandal | కాంగ్రెస్ మంత్రి పీఏ ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బు కట్టలు | ABP Desam
PM Modi presented with Rudraksh Mala by Bardhaman's Mahatma| ప్రధాని కోసం స్వామి మాల| ABP
News For Hearing- Impaired | మోదీ vs రాహుల్ గాంధీ...బీజేపీ రాజ్యంగాన్ని మార్చేస్తారా..?| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets