అన్వేషించండి
Minister Peddireddy: తిరుపతిలో అమరావతి జేఏసీ సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభపై మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి స్పందించారు. సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరని రియల్ ఎస్టేట్ వ్యక్తులే అన్నారు. భూములు కొన్నవ్యక్తులు...రేట్లు తగ్గిపోకూడదనే పాదయాత్ర నిర్వహించారన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమాన్ని వెనకనుండి నడింపించారని ఈరోజు ఆయనే ముందుకు వచ్చి సభలో పాల్గొన్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకనే తోకపార్టీలన్నీ కలిసి ఇలాంటి సభలను నిర్వహిస్తున్నాయన్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















