అన్వేషించండి
Minister Peddireddy: తిరుపతిలో అమరావతి జేఏసీ సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభపై మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి స్పందించారు. సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరని రియల్ ఎస్టేట్ వ్యక్తులే అన్నారు. భూములు కొన్నవ్యక్తులు...రేట్లు తగ్గిపోకూడదనే పాదయాత్ర నిర్వహించారన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమాన్ని వెనకనుండి నడింపించారని ఈరోజు ఆయనే ముందుకు వచ్చి సభలో పాల్గొన్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకనే తోకపార్టీలన్నీ కలిసి ఇలాంటి సభలను నిర్వహిస్తున్నాయన్నారు.
ఇండియా
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















