అన్వేషించండి
Minister Peddireddy: తిరుపతిలో అమరావతి జేఏసీ సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభపై మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి స్పందించారు. సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరని రియల్ ఎస్టేట్ వ్యక్తులే అన్నారు. భూములు కొన్నవ్యక్తులు...రేట్లు తగ్గిపోకూడదనే పాదయాత్ర నిర్వహించారన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమాన్ని వెనకనుండి నడింపించారని ఈరోజు ఆయనే ముందుకు వచ్చి సభలో పాల్గొన్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకనే తోకపార్టీలన్నీ కలిసి ఇలాంటి సభలను నిర్వహిస్తున్నాయన్నారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
























