మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రసవ వేదనకు గురి అయ్యింది.కోవిడ్ సాకుతో డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించడంతో హాస్పటల్ ఆవరణలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.బల్మూర్ మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మ మూడో కాన్పు కోసం తన అక్క అలివేలతో కలసి అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి వచ్చింది.ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసి ఏమీ పట్టనట్టు వున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయకపోవడం గంటకు పైగా అక్కడే వుండటంతో లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు.దీంతో చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మినిచ్చింది.
Nellore Locals on RTC Charges : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నెల్లూరు వాసుల ఆగ్రహం | ABP Desam
BJP Meetings | తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులు ఎంట్రీ, తీవ్రంగా ఖండించిననేతలు. | ABP Desam
GHMC Fine| టీఆర్ఎస్, బీజేపీలకు జీహెచ్ఎంసీ జరిమానా | ABP Desam
Jagananna Vidyakanuka Books : స్కూల్ పిల్లలకు పంచాల్సిన పుస్తకాలు ఇదిగో ఇలా..! | ABP Desam
MLC Kavitha at ATA : అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత | ABP Desam
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు