అన్వేషించండి

2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?

Upcoming Apple Products: 2025లో యాపిల్ అనేక ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. ఇందులో ఐఫోన్ ఎస్ఈ 4, ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ కమాండ్ సెంటర్ వంటివి ఉన్నాయి.

2025 Apple Products: అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాపిల్ వచ్చే ఏడాది పలు ఉత్పత్తులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో కొత్త ఐఫోన్‌లు, స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌లు, ఎయిర్‌పాడ్‌లు, నెక్స్ట్ జనరేషన్ విజన్ ప్రో మొదలైనవి ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు యాపిల్ కొత్త ఆఫర్‌పై ఒక కన్నేసి ఉంచుతున్నారు. 2025లో యాపిల్ తన వినియోగదారుల కోసం ఏయే ఉత్పత్తులను విడుదల చేయనుందో తెలుసుకుందాం.

ఐఫోన్ ఎస్ఈ 4
వచ్చే ఏడాది యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎస్ఈ 4ని విడుదల చేయనుంది. ఈ సరసమైన ఐఫోన్ పాత మోడల్‌తో పోలిస్తే చాలా అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఇది ఛార్జింగ్ కోసం 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఐఫోన్ 16లో ఉండే ఏ18 చిప్‌తో రానుందని అంచనా.

ఐఫోన్ 17 సిరీస్
యాపిల్ ఐఫోన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కంపెనీ 2025 సెప్టెంబరులో ఐఫోన్ 17 సిరీస్‌ని లాంచ్ చేయనుందని సమాచారం. ఇందులో ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ కాకుండా ఈసారి ఐఫోన్ 17 ఎయిర్‌ని ఈ సిరీస్‌లో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఇదే అత్యంత సన్నని ఐఫోన్. అదే సమయంలో ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలో అత్యంత శక్తివంతమైన ఫీచర్‌లను అందించవచ్చు. 

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

యాపిల్ కమాండ్ సెంటర్
యాపిల్ 2025లో ఒక చిన్న చతురస్రాకారపు కమాండ్ సెంటర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీన్ని స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా ఫేస్ టైమ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీని సైజు ఆరు అంగుళాలు ఉంటుంది. దానిని ఒక గది నుంచి మరొక గదికి తీసుకెళ్లడం సులభం. దీని ధర తక్కువగానే ఉంటుందని అంచనా.

ఎయిర్‌పోడ్స్ ప్రో 3
ఈ సంవత్సరం ఎయిర్‌పోడ్స్ ప్రోకి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ దాని డిజైన్‌పై పనిచేస్తోందని తెలుస్తోంది. ఎయిర్‌పోడ్స్ 4 లాగా దాని విషయంలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు అని సమాచారం. హార్ట్ రేట్ ట్రాకింగ్, టెంపరేచర్ మానిటరింగ్ కూడా ఎయిర్‌పోడ్స్ ప్రో 3లో చూడవచ్చు.

తర్వాతి తరం యాపిల్ విజన్ ప్రో
కంపెనీ తదుపరి తరం యాపిల్ విజన్ ప్రోని 2025లో లాంచ్ చేయగలదని తెలుస్తోంది. దాని అధిక ధర భారీ సక్సెస్‌గా మారడానికి అడ్డంకిగా మిగిలిపోయింది. అటువంటి పరిస్థితిలో కంపెనీ దాని ధరను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పాటు కంపెనీ యాపిల్ విజన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

టాప్ హెడ్ లైన్స్

KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget