అన్వేషించండి
Advertisement
Delhi:దిల్లీలో ఘనంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలు
దిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొని సినీకళాకారులను పురస్కారాలతో సత్కరించారు.అగ్ర కథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్కు విశిష్ట పురస్కారం వరించింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది.
ఎంటర్టైన్మెంట్
పవన్పై మరోసారి ప్రకాశ్ రాజ్ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్
ప్రకాశ్ రాజ్కి పవన్ కల్యాణ్ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్
Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP Desam
Pawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్పై క్రేజీ అప్ డేట్ | ABP Desam
Devara Pre Release Cancel | ప్రీ రిలీజ్ ఎందుకు రద్దు చేశామో చెప్పిన శ్రేయాస్ మీడియా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion