అన్వేషించండి
దుర్గమ్మ ఆలయానికి తరలివస్తున్న భక్తులు
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. Indrakeeladri పై కొలువుదీరిన Kanaka Durga amma ఆలయం ఉదయం నుంచే క్యూలైన్లనీ భక్తులతో నిండిపోయాయి. 100, 300 రూపాయల ticket దర్శన మార్గాలతో పాటు ఉచిత దర్శనం క్యూలు రద్దీగా మారాయి. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు అమ్మను దర్శించుకుంటే మంచిదనే భావనతో వేలాది మంది కొండకు తరలివచ్చారు. సాధారణ భక్తులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















