అన్వేషించండి
Chittoor : చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో కలకలం | DNN | ABP Desam
చిత్తూరు నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని బాలిక బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తమ బిడ్డ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























