ఇసుక తరలింపు వ్యవహారంపై తెలుగుదేశం, వైసీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో అమరావతిలో ఉద్రిక్తత తలెత్తింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలపై వైసీపీ సవాల్ విసిరింది. ఈ అంశంపై లేమల్లెలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేమల్లె బయల్దేరిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ముందుజాగ్రత్త చర్యగా వైసీపీ నేతలనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Jagan Davos World Economic Forum:టెక్ మహీంద్రా, హీరో ప్రతినిధులతో భేటీ|ABP Desam
AP HomeMinister Vanitha on MLC Arrest:-ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ట్రాన్స్ పరెంట్ గా ఉన్నాం|ABP Desam
MLC Anantha babu Arrest PressMeet: ఎమ్మెల్సీ అరెస్ట్ పై ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రెస్ మీట్|ABP Desam
JC Nagireddy Memorial National Kabaddi Fest:విమెన్ కబడ్డీ టోర్నీని ప్రారంభించిన జేసీ|ABP Desam
MLC Ananthababu Shifted to GGH:విచారణ అనంతరం వైద్యపరీక్షల కోసం ఎమ్మెల్సీ|ABP Desam
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!