అన్వేషించండి
RK Roja Meets Kishan Reddy: విశాఖలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఆర్కే రోజా | ABP Desam
విశాఖపట్నంలో Central Tourism Minister Kishan Reddy ని Andhra Pradesh Tourism MInister RK Roja మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే, శాలువాతో సత్కరించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాకినాడ, నెల్లూరు కోస్టల్ టూరిజం సర్క్యూట్ ప్రాజెక్ట్ నిధుల మంజూరు, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద రాష్ట్రంలో పిల్గ్రిమ్స్, హెరిటేజ్ డెస్టినేషన్ కొత్త ప్రాజెక్టుల మంజూరు, Central Archaelogy Museum Grants మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రాజెక్టుల డీపీఆర్ లను కూడా అందించారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























