విశాఖపట్నంలో Central Tourism Minister Kishan Reddy ని Andhra Pradesh Tourism MInister RK Roja మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే, శాలువాతో సత్కరించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాకినాడ, నెల్లూరు కోస్టల్ టూరిజం సర్క్యూట్ ప్రాజెక్ట్ నిధుల మంజూరు, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద రాష్ట్రంలో పిల్గ్రిమ్స్, హెరిటేజ్ డెస్టినేషన్ కొత్త ప్రాజెక్టుల మంజూరు, Central Archaelogy Museum Grants మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రాజెక్టుల డీపీఆర్ లను కూడా అందించారు.
NTR Centenary Celebrations: నిమ్మకూరులో తల్లిదండ్రులకు Balakrishna నివాళులు | ABP Desam
Atmakuru Bye Election Arrangements: ఆత్మకూరు ఉపఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష | ABP Desam
Kotamreddy Sridharreddy Hospitalized: తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్ లో చేరిన కోటంరెడ్డి| ABP Desam
Chintamaneni Prabhakar: నాకు ప్రాణ హాని ఉంది | సీఎం జగన్, సజ్జలకు వ్యతిరేకంగా పిటిషన్ | ABP Desam
Jupudi Says Sorry To SettiBalija: మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు | ABP Desam
Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్సీపీకే సగం !
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?