అన్వేషించండి
ఇప్పటికింకా ఈ బామ్మ వయసు పదహారేనట.. అధికారులే చెబుతున్నారీ మాట!
పింఛన్ తొలగింపులో విచిత్రాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో షేక్ అమీనాభీకి షాక్ ఇచ్చారు అధికారులు. ఇరవై ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది అమీనాభి. అయితే ఈ మధ్య పింఛన్ ఆపేశారు. ఏమైందని అడిగితే ఆధార్ కార్డు చూపించారు. ఆధార్లో ఆమె 2005లో పుట్టినట్టు చూపించారు. అది చూసి బిత్తర పోయారు అమీనాభీ. ఇదేంటని అధికారులను అడిగారు ఆధార్లో సరిచేసుకోండని అధికారులు ఆన్సర్ చేశారు. ఆ వృద్ధురాలు వారం రోజులగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకున్న వాళ్లు లేరు.. సమస్య అడిగిన వారూ లేరు.
ఆంధ్రప్రదేశ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
విజయవాడ
సినిమా
Advertisement
Advertisement





















