అన్వేషించండి
ఇప్పటికింకా ఈ బామ్మ వయసు పదహారేనట.. అధికారులే చెబుతున్నారీ మాట!
పింఛన్ తొలగింపులో విచిత్రాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో షేక్ అమీనాభీకి షాక్ ఇచ్చారు అధికారులు. ఇరవై ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది అమీనాభి. అయితే ఈ మధ్య పింఛన్ ఆపేశారు. ఏమైందని అడిగితే ఆధార్ కార్డు చూపించారు. ఆధార్లో ఆమె 2005లో పుట్టినట్టు చూపించారు. అది చూసి బిత్తర పోయారు అమీనాభీ. ఇదేంటని అధికారులను అడిగారు ఆధార్లో సరిచేసుకోండని అధికారులు ఆన్సర్ చేశారు. ఆ వృద్ధురాలు వారం రోజులగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకున్న వాళ్లు లేరు.. సమస్య అడిగిన వారూ లేరు.
ఆంధ్రప్రదేశ్
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















