అన్వేషించండి
(Source: Poll of Polls)
ఏపీ పై కనికరం చూపించండని పార్లమెంటులో కోరిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
రాష్ట్ర ఆర్థికపరిస్థితిని చూసి దయచూపించాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన....రాష్ట్రం పీకల్లోతు కష్టాల్లో ఉందన్నారు. అసలే అప్పులు...ఆ పై కరోనా...ఇటీవల వరదలు, వర్షాలతో రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కేంద్రం కనికరం చూపించి ఆదుకోవాలని కోరారు
Tags :
Mithun Reddyవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















